జిల్లా-వార్తలు

  • Home
  • మట్టి అక్రమ త్రవ్వకాలే రైతును ముంచాయి

జిల్లా-వార్తలు

మట్టి అక్రమ త్రవ్వకాలే రైతును ముంచాయి

Dec 7,2023 | 23:36

ప్రజాశక్తి – కారంచేడు పర్చూరు వాగులో మట్టి అక్రమ తవ్వకాలు, అధికారుల పర్యవేక్షణ లోపమే పంట పొలాల ముంపుకు గురయ్యాయని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. అనుమతి లేకుండా…

అన్నదాతకు అపార నష్టం

Dec 7,2023 | 23:35

ప్రజాశక్తి – పంగులూరు తుఫాను ధాటికి దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పరిశీలించారు. మండలంలోని జనకవరం, కొండమూరు, చందలూరు గ్రామాల్లో దెబ్బతిన్న మిర్చి, మొక్కజొన్న, పొగాకు,…

వ్యవసాయ శాస్ర్తవేత్తల పరిశీలన

Dec 7,2023 | 23:34

ప్రజాశక్తి – అమర్తలూరు (చెరుకుపల్లి) మండలంలోని వివిధ గ్రామాల్లో ఏడిఏ, డాట్ శాస్త్రవేత్తల బృందం పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. తురుమెళ్ళ, ఇంటూరు, మోపర్రు గ్రామాలలో…

ఎఎంసి ఛైర్మన్‌గా సుబ్బాయమ్మ

Dec 7,2023 | 23:32

ప్రజాశక్తి- సంతమాగులూరు రైతాంగం సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని ఎఎంసి నూతన చైర్మన్ కుంచపు సుబ్బాయమ్మ, రాఘవరావు తెలిపారు. మండలంలోని పుట్టావారిపాలెం గ్రామంలోని మార్కెట్ యార్డ్ కార్యాలయం నందు…

చిరుధాన్యాలపై సెమినార్‌

Dec 7,2023 | 23:31

ప్రజాశక్తి – నగరం స్థానిక శ్రీ వెలగపూడి రామకృష్ణ స్మారక కళాశాలలో 2023 అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం సందర్భంగా కళాశాలలో గురువాం సెమినార్‌ నిర్వహించారు. డ్రామాలు, వ్యాసరచన…

రైతులందరికీ న్యాయం చేస్తాం : మోపిదేవి

Dec 7,2023 | 23:30

ప్రజాశక్తి – చెరుకుపల్లి తుఫాను వలన నష్టపోయిన రైతులు అందరినీ ఆదుకుంటామని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణరావు అన్నారు. దెబ్బతిన్న వరి, మిరప పైరులను ఆయన గురువారం…

వైట్‌బర్లీ రైతులను ఆదుకోవాలి

Dec 7,2023 | 23:41

ప్రజాశక్తి – అద్దంకి బర్లీ పొగాకు పంటను ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గురువారం పరిశీలించారు. పండించిన బర్లీ పొగాకును ఎండబెట్టేందుకు పందిళ్ళు వేశారు. రెండు రోజులు క్రితం…

బాధితులకు నిత్యావసరాల పంపిణీ

Dec 7,2023 | 23:27

ప్రజాశక్తి – నగరం తుఫానుతో నష్టపోయిన పేదలకు ఎంపిపి చింతల శ్రీకృష్ణయ్య నిత్యావసర సరుకులు గురువారం పంపిణీ చేశారు. మండలంలోని ఈదుపల్లి గ్రామ ఎస్టీ కాలనీలో సిఎం…

ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం దుర్మార్గం

Dec 7,2023 | 23:26

ప్రజాశక్తి – బాపట్ల టిడిపి విజయం సాధిస్తుందన్న విశ్లేషణలు జీర్ణించుకోలేక వైసిపి నాయకులు మండలంలోని భర్తిపూడి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని టిడిపి ఇన్‌చార్జి వేగేశన…