జిల్లా-వార్తలు

  • Home
  • సిద్ధం’ను విజయంతం చేద్దాం

జిల్లా-వార్తలు

సిద్ధం’ను విజయంతం చేద్దాం

Feb 11,2024 | 20:46

విలేకరులతో మాట్లాడుతున్న రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి ‘ ప్రజాశక్తి-అనంతపురం మండల కేంద్రంలో నిర్వహించనున్న సిద్ధం సభకు భారీగా తరలివచ్చి సిఎం జగనన్నకు అండగా నిలుద్దామని…

నన్ను విమర్శించి ‘మెట్టు’ను గెలిపించలేరు..

Feb 11,2024 | 20:45

మాట్లాడుతున్న విప్‌ కాపు రామచంద్రారెడ్డి ప్రజాశక్తి-రాయదుర్గం ‘నన్ను విమర్శించడం వల్ల వైసిపి అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డిని గెలిపించలేరు’ అని విప్‌ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. వైసిపి రైతు…

పాఠశాల వార్షికోత్సవంలో డిప్యూటీ సిఎం డ్యాన్స్‌

Feb 11,2024 | 20:35

 ప్రజాశక్తి-సాలూరు  : పట్టణంలోని ఆర్‌సిఎం హైస్కూల్‌ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం రాజన్నదొర విద్యార్ధులతో కలిసి నృత్యం…

ప్రకృతి వ్యవసాయంలో దేశీ ఆవు ప్రాముఖ్యత ఎక్కువ

Feb 11,2024 | 20:34

ప్రజాశక్తి – గరుగుబిల్లి : ప్రకృతి వ్యవసాయంలో దేశీ ఆవు ప్రాముఖ్యత చాలా ఎక్కువని రైతు సాధికార సంస్థ సీనియర్‌ సలహాదారు డాక్టర్‌ డి.పారినాయుడు అన్నారు. మండలంలో…

సాహితీ లోకానికి మాస్టారు ‘కారా’

Feb 11,2024 | 20:33

 ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ :  ‘భగవంతుడికి జనం నమస్కరిస్తారు. ఆ భగవంతుడు మనిషిగా మారితే అప్పుడు కూడా అందరూ అతనికి నమస్కరిస్తారని అందరికీ తెలిసిన విషయమే. అయితే, దేముడు…

92 శాతం పని దినాలు పూర్తి : డ్వామా పీడీ

Feb 11,2024 | 20:23

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో భాగంగా కార్డుదారులందరికీ ఇప్పటి వరకు 92శాతం పని దినాలు పూర్తి చేశామని డ్వామా ప్రాజెక్టు…

సంబరాలు సరే.. డబ్బులేవీ?

Feb 11,2024 | 20:20

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : మహిళలను మహారాణులను చేస్తామంటూ.. వైఎస్‌ఆర్‌ ఆసరా పేరుతో బ్యాంకులో తీసుకున్న రుణాలను మాఫీ చేస్తూ.. నాలుగు విడతల్లో స్వయం సహాయక సంఘాల మహిళల…

క్రమశిక్షణతోనే బంగారు భవిష్యత్‌

Feb 11,2024 | 20:10

 ప్రజాశక్తి-గజపతినగరం :  విద్యార్థులు క్రమశిక్షణతోనే బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని ప్రముఖ జీవన నైపుణ్యాల నిపుణులు జట్లీ అన్నారు. మరుపల్లిలోని బాలాజీ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఆదివారం మోడల్‌…

ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ఏర్పాటుకు బిఎస్‌ఎన్‌ఎల్‌తో సీతం ఒప్పందం

Feb 11,2024 | 20:09

 ప్రజాశక్తి-విజయనగరం  : సత్య ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ లో ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చెయ్యడానికి బిఎస్‌ఎన్‌ఎల్‌ తో అవగాహన ఒప్పందం (ఎంఒయు) కుదిరిందని కళాశాల…