జిల్లా-వార్తలు

  • Home
  • ఆస్తి కోసం కుటుంబంపై మూకుమ్మడిగా దాడి

జిల్లా-వార్తలు

ఆస్తి కోసం కుటుంబంపై మూకుమ్మడిగా దాడి

Apr 2,2024 | 15:06

 అమ్మా నాన్నలను కాపాడమని డైల్‌ 100 ఫోన్‌ చేస్తే స్పందించని పోలీసులు ప్రజాశక్తి-తిరుపతి సిటీ : కురబలకోట మండలంలో ఆస్తి కాజేయడానికి ఓ రౌడి బ్యాచ్‌ రెచ్చి…

బోర్డర్‌ చెక్‌ పోస్ట్‌ల వద్ద భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి : జెసి

Apr 2,2024 | 14:54

ప్రజాశక్తి-పల్నాడు : రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మంగళవారం ఇంటిగ్రేటెడ్‌ బోర్డర్‌ చెక్‌ పోస్ట్‌, విజయపురి సౌత్‌ను , 101 మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి,…

తనిఖీలు ముమ్మరం చెయ్యాలి : జె.సి తేజ్ భరత్

Apr 2,2024 | 14:37

ప్రజాశక్తి-కడియం : సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు, ఓటర్లను ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా చూసుకోవడంలో ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు, చెక్ పోస్ట్ బృందాలు…

ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ చేయాలి : సిపిఎం

Apr 2,2024 | 14:33

ప్రజాశక్తి-చల్లపల్లి(కృష్ణా) : తక్షణమే ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు శీలం నారాయణరావు ప్రభుత్వాన్ని కోరారు. మొవ్వ మండలం అవిరి…

ఓటు వేయడం మన బాధ్యత : కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌

Apr 2,2024 | 14:28

ప్రజల భధ్రతకు బరోసా కల్పించేందుకే పోలీస్‌ కవాతు ప్రజాశక్తి-ఏలూరు స్పోర్ట్స్‌ : ఓటు వేయడం మన బాధ్యతని.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా ప్రజలు స్వేచ్ఛగా, స్వచ్ఛంధంగా…

వేలిముద్ర వేయించారు.. రేషన్‌ ఇవ్వడం మానేశారు

Apr 2,2024 | 14:21

ప్రజాశక్తి-కురుపాం : వేలిముద్ర వేయించి.. స్లిప్పు ఇచ్చి రేషన్‌ ఇవ్వని ఘటన కురుపాంలోని ఉదయపురం పంచాయతీలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై రేషన్‌కార్డుదారులు మాట్లాడుతూ.. పంచాయతీ పరిధిలోని…

రోడ్డు ప్రమాదం – పలువురికి గాయాలు

Apr 2,2024 | 13:58

ప్రజాశక్తి-తెనాలి రూరల్‌ (గుంటూరు) : తెనాలి మండలం హాఫ్‌ పేట వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. హనుమాన్‌పాలెం నుంచి గుంటూరుకు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా…

జలాశయంలో జాలరి మృతదేహాన్ని బయటకు తీసిన గజవేటగాళ్లు

Apr 2,2024 | 13:39

గొలుగొండ (అనకాపల్లి) : చేపల వేటకు వెళ్లిన జాలరి జలాశయంలో గల్లంతవ్వగా అతడి మృతదేహాన్ని గుర్తించిన గజ వేటగాళ్లు బయటకు తీసిన ఘటన మంగళవారం గొలుగొండలో జరిగింది.…

‘ఓటు హక్కు పై అవగాహన’ ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్‌

Apr 2,2024 | 13:20

కర్నూలు : పత్తికొండలో మంగళవారం ఉదయం ‘ఓటు హక్కు పై అవగాహన’ ర్యాలీని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.సృజన జెండా ఊపి ప్రారంభించారు. పత్తికొండ మండల కేంద్రంలోని…