జిల్లా-వార్తలు

  • Home
  • చీరాల ఒంగోలు జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్

జిల్లా-వార్తలు

చీరాల ఒంగోలు జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్

Mar 10,2024 | 14:20

ప్రజాశక్తి-చీరాల : సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు భారీగా తరలి వెళ్తున్న వివిధ స్కూల్, కళాశాల, ఆర్టీసీ బస్సులు ఇతర వాహనాలతో చీరాల ఒంగోలు జాతీయ…

కుళాయి చెరువులను పూర్తి స్థాయిలో నింపుకోవాలి

Mar 10,2024 | 14:14

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా): కుళాయి చెరువులను పూర్తి స్థాయిలో నింపుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. ఆదివారం పట్టణంలోని చీఫ్ విప్ కార్యాలయంలో…

వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలి : సిపిఎం- సిపిఐ డిమాండ్‌

Mar 10,2024 | 14:17

చిత్తూరు : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ … ఆదివారం చిత్తూరు రైల్వే స్టేషన్‌ వద్ద సిపిఎం- సిపిఐ ఆధ్వర్యంలో…

బస్సులు లేక ప్రయాణికుల అగచాట్లు

Mar 10,2024 | 13:57

సిద్ధం సభకు తరలి వెళ్ళిన ఆర్టీసీ బస్సులు ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్ : ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రకాశం జిల్లా మేదరమెట్లలో జరుగుతున్న…

రాజవొమ్మంగిలో బంద్ విజయవంతం 

Mar 10,2024 | 12:48

ప్రజాశక్తి-రాజవొమ్మంగి : జీవో నెంబర్ 3,1/70 చట్టం, గిరిజన హక్కులు,చట్టాలు పటిష్టంగా అమలు చేయాలంటూ గిరిజన సంఘం,ఆదివాసీ జెఏసి ఆద్వర్యంలో ఆదివారం తలపెట్టిన ఏజెన్సీ బంద్ రాజబొమ్మంగిలో…

ద్రాక్షారామలో సావిత్రిబాయి పూలే 127 వర్ధంతి

Mar 10,2024 | 11:56

ప్రజాశక్తి-రామచంద్రపురం : భారతీయసంఘ సంస్కర్త, దేశ తొలి మహిళాఉపాధ్యాయురాలు సావిత్రీబాయి పూలే 127 వ వర్ధంతిని ద్రాక్షారామలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ మైనార్టీ బీసీ సంఘం అధ్యక్షుడు…

బాబోయ్ మెర్నిపాడు రోడ్డు…

Mar 10,2024 | 11:54

 వాహనదారులకు తప్పని అవస్థలు ప్రజాశక్తి-మండపేట : మండలంలోని పాలతోడు నుంచి వెలగతోడు మీదుగా మెర్నిపాడు వెళ్లే మెయిన్ రోడ్డు  ప్రమాదాలకు నిలయంగా మారింది. సుమారు ఐదు కిలోమీటర్లు…

శంఖారావానికి తరలివెళ్లిన టిడిపి నాయకులు

Mar 10,2024 | 11:24

ప్రజాశక్తి-పుట్లూరు : జిల్లాలో నారా లోకేష్ నిర్వహిస్తున్న శంఖారావానికి పుట్లూరు మండలాల నుంచి 100 వాహనాలతో తరలి వెళ్లారు. వెళ్లిన వారిలో కోమటికుంట్ల కులశేఖర్ రెడ్డి, తెలుగు…

అభ్యర్థులు అభివృద్ధికి నిర్దిష్ట ప్రణాళికతో ప్రజల్లోకి రావాలి

Mar 10,2024 | 12:24

 సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్  ప్రజాశక్తి-రాయదుర్గం : త్వరలో జరగనున్న లోకసభ మరియు అసెంబ్లీ ఎన్నికలలో పోటీలో ఎన్నికల బడిలో ఉండు అభ్యర్థులు జిల్లా మరియు ప్రాంత…