జిల్లా-వార్తలు

  • Home
  • మిమ్స్‌ ఉద్యోగుల బైఠాయింపు

జిల్లా-వార్తలు

మిమ్స్‌ ఉద్యోగుల బైఠాయింపు

Feb 24,2024 | 21:42

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : 24 రోజులుగా ఆందోళన చేస్తున్నా స్పందించని మిమ్స్‌ యాజమాన్యం, కార్మికశాఖ అధికారుల తీరుకు నిరసనగా శనివారం మిమ్స్‌ ఉద్యోగులు డిసిఎల్‌ కార్యాలయం వద్ద…

ఎన్నికల వేళ గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ

Feb 24,2024 | 21:42

బాధితులతో మాట్లాడుతున్న ఎస్పీ కెకెఎన్‌ అన్బురాజన్‌ ఆత్మకూరు : ఎన్నికల వేళ సమస్యాత్మక గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కెకెఎన్‌ అన్బురాజన్‌ సిబ్బందిని ఆదేశించారు. శనివారం మండల…

పార్టీ పదవులకు కెఎ నాయుడు రాజీనామా

Feb 24,2024 | 21:40

ప్రజాశక్తి-విజయనగరం కోట : గజపతినగరం నియోజకవర్గం టిడిపి టిక్కెట్‌ను కొండపల్లి శ్రీనివాస్‌కు కేటాయించడాన్ని నిరసిస్తూ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పదవికి, గుంటూరు, మచిలీపట్నం పార్లమెంట్‌ కో ఆర్డినేటర్‌ పదవికి…

పాఠశాలను బాలల హక్కుల కమిషన్‌ సందర్శన

Feb 24,2024 | 21:40

 ప్రజాశక్తి -పూసపాటి రేగ  : జిల్లా పర్యటనలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్‌ పర్సన్‌ కేసలి అప్పారావు, సభ్యులు గొండు…

విద్యాసామగ్రి అందజేత

Feb 24,2024 | 21:40

ఫొటో : విద్యార్థులకు విద్యాసామగ్రి అందజేస్తున్న ట్రస్ట్‌ చైర్మన్‌ మాధవి విద్యాసామగ్రి అందజేత ప్రజాశక్తి-కావలి : శ్రీసాయి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ముసునూరులోని కస్తూరిదేవి కళాశాలలో శనివారం…

కమణీయం..రంగనాథుని కళ్యాణం

Feb 24,2024 | 21:40

రంగనాథస్వామి రథోత్సవానికి భారీగా తరలివచ్చిన భక్తులు ప్రజాశక్తి-గుత్తి మండలంలోని తొండపాడు గ్రామంలో వెలసిన బొలికొండ రంగనాథస్వామి, మాణిక్య రంగనాథస్వామి రథోత్సవం శనివారం వైభవంగా సాంది. తొమ్మిది రోజులపాటు…

సుజల స్రవంతిపై వైసిపి భిన్న స్వరాలు

Feb 24,2024 | 21:39

విజయనగరం ప్రతినిధి: ఒకే అంశం. సమస్య కూడా ఒక్కటే… ఒకటే పార్టీ…. కానీ, దానిపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. అదేదో ప్రతిపక్షమో… లేక మైనార్టీలోవున్న ఇతర పార్టీలో కావు.…

బంగ్లాలో సంబరాలు

Feb 24,2024 | 21:39

 ప్రజాశక్తి-విజయనగరం కోట : విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం టిక్కెట్‌ను పూసపాటి అదితిగజపతికి కేటాయించడంతో శనివారం అశోక్‌బంగ్లాలో ఆ పార్టీ శ్రేణులు బాణా సంచా కాల్చి సంబరాలు చేశారు.…

శారదా కంపెనీ ఆధ్వర్యాన జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలు

Feb 24,2024 | 21:39

 ప్రజాశక్తి-కొత్తవలస :  కొత్తవలస జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల మైదానంలో జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలను శారదా పరిశ్రమ ఆధ్వర్యాన నిర్వహిస్తున్నారు. శనివారం ఈ పోటీలను సిఐ…