జిల్లా-వార్తలు

  • Home
  • కేంద్ర ప్రభుత్వ పథకాల అవగాహనే లక్ష్యం

జిల్లా-వార్తలు

కేంద్ర ప్రభుత్వ పథకాల అవగాహనే లక్ష్యం

Dec 18,2023 | 20:50

కేంద్ర ప్రభుత్వ పథకాల అవగాహనే లక్ష్యం వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రలో గవర్నర్‌ప్రజాశక్తి – క్యాంపస్‌ (తిరుపతి జిల్లా) 2047 నాటికి భారత్‌ మహాశక్తివంతమైన దేశంగా నిలవనున్నదని,…

విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల ధర్నా

Dec 18,2023 | 20:49

విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల ధర్నా ప్రజాశక్తి -తిరుపతి టౌన్‌రాష్ట్రంలోని విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, తెలంగాణలోలా డైరెక్ట్‌ పేమెంటు ఇవ్వాలని డిమాండ్‌…

సమ్మె’ఒడిలో ‘అమ్మ’లు

Dec 18,2023 | 20:48

సమ్మె’ఒడిలో ‘అమ్మ’లుప్రజాశక్తి – తిరుపతి టౌన్‌, చిత్తూరు అర్బన్‌, యంత్రాంగం అంగన్‌వాడీలు సమ్మె ప్రారంభించి ఏడో రోజూ కొనసాగుతోంది.. రోజురోజుకీ పలు పార్టీల, ప్రజాసంఘాల మద్దతు వీరికి…

రామతీర్థసాగర్‌ పనులు అడ్డగింత

Dec 18,2023 | 20:46

 ప్రజాశక్తి-నెల్లిమర్ల :  ఆర్‌ఆర్‌ ప్యాకేజీ పరిహారం చెల్లించే వరకూ రామతీర్థ సాగర్‌ ప్రాజెక్టు పనులు చేయొద్దని కోరాడపేట గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. సోమవారం దన్నానపేట పరిధి కోరాడపేటలో…

సమ్మెను ఉధృతం చేస్తాం

Dec 18,2023 | 20:45

ప్రజాశక్తి-కడప అర్బన్‌ అంగన్వాడీల సమస్యలు పరిష్కరి ంచాలని ఎపి అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు అనుబంధం) ఆధ్వర్యంలో సోమవారం రాజీవ్‌పార్కు రోడ్డులో మానవహారం నిర్వహించారు. మానవహారానికి…

‘గడపగడపకు..’లో ఎమ్మెల్యేను నిలదీత

Dec 18,2023 | 20:44

 ప్రజాశక్తి-రేగిడి  :  మండలంలోని సంకిలి గ్రామంలో సోమవారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కంబాల జోగులును వైసిపి కార్యకర్తలు నిలదీశారు. సంక్షేమ పథకాల అమల్లో…

విద్యావ్యవస్థ నిర్వీర్యం

Dec 18,2023 | 20:44

ప్రజాశక్తి -పోరుమామిళ్ల కొంతమందికే చదువు అనే మనుధర్మ సిద్ధాంతాన్ని బిజెపి అమలు చేస్తూ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మాజీ కార్యదర్శి జి. చంద్రశేఖర్‌…

అంగన్వాడీల ఆగ్రహం

Dec 18,2023 | 20:43

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  అంగన్వాడీలు చేపట్టిన సమ్మె రోజురోజుకూ ఉధృతమవుతోంది. ఓవైపు తాము సమ్మె చేస్తుంటే మరోవైపు అధికారులు సచివాలయ సిబ్బందితో కేంద్రాల తాళాలు పగుల కొట్టించడం…

మైనార్టీలు హక్కులను కాపాడుకోవాలి

Dec 18,2023 | 20:42

ప్రజాశక్తి – కడప మైనార్టీలు తమ హక్కులను కాపాడుకోవాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సెక్రటరీ బాబా ఫక్రుద్దీన్‌ అన్నారు. మైనారిటీ…