జిల్లా-వార్తలు

  • Home
  • ట్రక్‌ షీట్లను వెంటనే క్లియర్‌ చేయాలి

జిల్లా-వార్తలు

ట్రక్‌ షీట్లను వెంటనే క్లియర్‌ చేయాలి

Dec 22,2023 | 21:43

ప్రజాశక్తి – గరుగుబిల్లి : బియ్యం మిల్లులకు సరఫరా చేసిన ధాన్యం ట్రక్‌ షీట్లను వెంటనే క్లియర్‌ చేయాలని ఆర్‌డిఒ కె.హేమలత తెలిపారు. మండలంలోని బూరద వెంకటా…

రహదారులు దిగ్బంధం

Dec 22,2023 | 21:43

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ వైఎస్‌ఆర్‌ జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి 11వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న…

విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ

Dec 22,2023 | 21:42

ప్రజాశక్తి – సీతానగరం  :  మండలంలోని మరిపివలస జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే…

మూడోరోజు కొనసాగిన ఎస్‌ఎస్‌ఎల సమ్మె

Dec 22,2023 | 21:41

ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్‌ : సమగ్ర శిక్షలో పనిచేస్తున్న 18 విభాగాల కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, పార్ట్‌ టైం ఉద్యోగులు రాష్ట్ర వ్యాపితంగా కొనసాగిస్తున్న సమ్మె పార్వతీపురం జిల్లా…

సర్వే సమస్యలు సరిదిద్దండి

Dec 22,2023 | 21:40

 ప్రజాశక్తి – గరుగుబిల్లి  :  మండలంలో భూసర్వే సమస్యలను సరిదిద్దాలని పలువురు సభ్యులను రెవెన్యూ అధికారులను కోరారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్‌ అభివృద్ధి కార్యాలయంలో ఎంపిపి…

దృష్టి సారిస్తే గణితం సులువు

Dec 22,2023 | 21:38

ప్రజాశక్తి – సాలూరు  :  గణితంపై ఇష్టంతో దృష్టి సారిస్తే పట్టు సాధించడం సులువు అవుతుందని స్థానిక రామానుజన్‌ మేథ్స్‌ క్లబ్‌ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్‌ రంభ…

‘విద్యార్థులు ఇష్టపడి చదవాలి’

Dec 22,2023 | 21:37

భీమడోలు : విద్యార్థులు కష్టపడి కాక ఇష్టపడి చదవడం ద్వారా లక్ష్యాలను సాధించవచ్చునని స్వచ్ఛంద సంస్థ మానవతకు చెందిన కెరియర్‌ గైడెన్స్‌ జిల్లా కమిటీ ఛైర్మన్‌ డాక్టర్‌…

మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేయాలి

Dec 22,2023 | 21:36

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను దళారీల బారి నుంచి రక్షించాలని సిపిఎం, టిడిపి నాయకులు అధికారులను డిమాండ్‌ చేశారు.…

సేవా లోపాలకు కూడా పరిహారం పొందొచ్చు

Dec 22,2023 | 21:34

ప్రజాశక్తి – పార్వతీపురం: వస్తువులు కొనుగోలులోనే కాకుండా సేవా లోపాలకు కూడా పరిహారం పొందవచ్చునని కన్సూమర్‌ కమిషన్‌ జిల్లా అధ్యక్షులు ఆర్‌.వెంకట నాగసుందర్‌ తెలిపారు. ఈనెల 24న…