ట్రక్ షీట్లను వెంటనే క్లియర్ చేయాలి
ప్రజాశక్తి – గరుగుబిల్లి : బియ్యం మిల్లులకు సరఫరా చేసిన ధాన్యం ట్రక్ షీట్లను వెంటనే క్లియర్ చేయాలని ఆర్డిఒ కె.హేమలత తెలిపారు. మండలంలోని బూరద వెంకటా…
ప్రజాశక్తి – గరుగుబిల్లి : బియ్యం మిల్లులకు సరఫరా చేసిన ధాన్యం ట్రక్ షీట్లను వెంటనే క్లియర్ చేయాలని ఆర్డిఒ కె.హేమలత తెలిపారు. మండలంలోని బూరద వెంకటా…
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ వైఎస్ఆర్ జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి 11వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న…
ప్రజాశక్తి – సీతానగరం : మండలంలోని మరిపివలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే…
ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్ : సమగ్ర శిక్షలో పనిచేస్తున్న 18 విభాగాల కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగులు రాష్ట్ర వ్యాపితంగా కొనసాగిస్తున్న సమ్మె పార్వతీపురం జిల్లా…
ప్రజాశక్తి – గరుగుబిల్లి : మండలంలో భూసర్వే సమస్యలను సరిదిద్దాలని పలువురు సభ్యులను రెవెన్యూ అధికారులను కోరారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఎంపిపి…
ప్రజాశక్తి – సాలూరు : గణితంపై ఇష్టంతో దృష్టి సారిస్తే పట్టు సాధించడం సులువు అవుతుందని స్థానిక రామానుజన్ మేథ్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ రంభ…
భీమడోలు : విద్యార్థులు కష్టపడి కాక ఇష్టపడి చదవడం ద్వారా లక్ష్యాలను సాధించవచ్చునని స్వచ్ఛంద సంస్థ మానవతకు చెందిన కెరియర్ గైడెన్స్ జిల్లా కమిటీ ఛైర్మన్ డాక్టర్…
ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను దళారీల బారి నుంచి రక్షించాలని సిపిఎం, టిడిపి నాయకులు అధికారులను డిమాండ్ చేశారు.…
ప్రజాశక్తి – పార్వతీపురం: వస్తువులు కొనుగోలులోనే కాకుండా సేవా లోపాలకు కూడా పరిహారం పొందవచ్చునని కన్సూమర్ కమిషన్ జిల్లా అధ్యక్షులు ఆర్.వెంకట నాగసుందర్ తెలిపారు. ఈనెల 24న…