జిల్లా-వార్తలు

  • Home
  • తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు

జిల్లా-వార్తలు

తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు

Jan 4,2024 | 23:56

కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సంఘం చైర్మన్‌ నాగేశ్వరరావు ప్రజాశక్తి – రాజమహేంద్రవరం సమ్మె చేస్తున్న సమగ్రశిక్ష ఉద్యోగులను తీసివేస్తామంటూ ప్రభుత్వం చేసే తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని…

ఉపాధికి ఆధార్‌ తిప్పలు

Jan 4,2024 | 23:51

ప్రజాశక్తి-పిడుగురాళ్ల : ఉపాధి హామీ కూలీలకు ఆధార్‌ అనుసంధానం చేయాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కొంత మందికి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…

బకాయిల కోసం యుటిఎఫ్‌12 గంటల ధర్నా

Jan 4,2024 | 23:51

ప్రజాశక్తి – కాకినాడ ఆర్థిక బకా యిలు చెల్లించాలంటూ యు టిఎప్‌ ఆధ్వర్యంలో గురు వారం 12 గంటల ధర్నా చేపట్టారు. యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు నగేష్‌…

బంద్‌ దాక తీసుకురావొద్దు

Jan 4,2024 | 23:50

తాడేపల్లిలో సమ్మె శిబిరాన్ని సందర్శించి మాట్లాడుతున్న పి.మధు ప్రజాశక్తి-తాడేపల్లి : మున్సిపల్‌ కార్మికుల సమస్యను త్వరగా పరిష్కరిస్తే ప్రభుత్వానికి మంచిదని, సమస్యను బంద్‌ దాకా తీసుకురానివ్వద్దని ప్రభుత్వానికి…

24 గంటల దీక్షకు సన్నద్ధం కావాలి

Jan 4,2024 | 23:49

ప్రజాశక్తి – యంత్రాంగం తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్‌వాడీలుచేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది. జిల్లాలో అంగన్‌వాడీలు చేపట్టిన నిరవధిక రిలే నిరహారదీక్షలు గురువారానికి 24వ రోజుకు…

సొంతింటి చిరునామాతోనే మంత్రి ఓటు బదిలీ

Jan 4,2024 | 23:48

విలేకర్లతో మాట్లాడుతున్న వైసిపి మహిళా కార్పొరేటర్లు ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : మంత్రి విడదల రజనీ ఓటు బదిలీ దరఖాస్తుపై టిడిపి నాయకులు అనవసరంగా వివాదం చేస్తున్నారని…

ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల ముట్టడి ఉద్రిక్తం

Jan 4,2024 | 23:53

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆర్‌డిఒ కార్యాలయ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. తమ సమస్యలను పరిష్కరించాలని సమ్మె చేస్తున్న ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు…

సర్వేయర్ల సేవలు అభినందనీయం

Jan 4,2024 | 23:45

సర్వే ఉద్యోగుల సంఘం కేలండర్‌ను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే  మాచర్ల్ల: సర్వేయర్ల సేవలు అభినందనీయమని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి తెలిపారు. స్థానిక మండల కార్యాలయంలో ఏర్పాటు…

సర్దుబాటు జరిగేనా..?

Jan 4,2024 | 23:45

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించడంతో అని పార్టీలు అభ్యర్థులు ఎంపికపై దృష్టి పెట్టాయి. ఇప్పటికే ఇన్‌ఛార్జులను మార్చే పనిలో అధికార పార్టీ వేగం…