బతుకుదెరువుకు వలసబాట
ప్రజాశక్తి-యర్రగొండపాలెం: వర్షాభావం రైతుల పాలిట శాపంగా మారింది. ఖరీఫ్లో సాగు చేసిన పత్తి, ఆముదం, మిర్చి, కంది, మినుము తదితర పంటలు వర్షాభావంతో దెబ్బతినడంతో దిగుబడిపై అన్నదాతలు…
ప్రజాశక్తి-యర్రగొండపాలెం: వర్షాభావం రైతుల పాలిట శాపంగా మారింది. ఖరీఫ్లో సాగు చేసిన పత్తి, ఆముదం, మిర్చి, కంది, మినుము తదితర పంటలు వర్షాభావంతో దెబ్బతినడంతో దిగుబడిపై అన్నదాతలు…
ష కొండపి నియోజక వర్గంలో జోరుగా బెట్టింగులు ష మండలాల వారీగా మెజార్టీపై పందేలు ష శింగరాయకొండ మండలంలో వచ్చే మెజార్టీపై కోట్లల్లో బెట్టింగ్ ప్రజాశక్తి-శింగరాయకొండ :…
ప్రజాశక్తి-త్రిపురాంతకం: త్రిపురాంతకం మండలం దూపాడు గ్రామంలో సర్పంచ్ ఎనిబెర అనూష రమేష్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికుల చేత పరిసరాలు పరిశుభ్రం చేయించారు. డ్రైనేజీ కాలువలోని వ్యర్థాలను తొలగించారు.…
ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి గ్రామీణ ప్రాంతాల్లో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పూర్తిస్థాయిలో ఆదుకోలేకపోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోజురోజుకూ…
ప్రజాశక్తి-సంతనూతలపాడు: స్థానిక శాఖా గ్రంథాలయంలో శుక్రవారం వేసవి శిక్షణా శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిక్షణా శిబిరాన్ని గత రెండు రోజుల నుంచి గ్రంధాలయంలో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా…
కదిరి మున్సిపల్ కార్యాలయం కదిరిటౌన్ : కదిరి మున్సిపాలిటీలో అవినీతి రోజురోజుకు రాజ్యమేలుతోంది. మున్సిపాలిటీలోని ఓ వసూళ్ల రాజా ఆగడాలు హద్దే లేకుండా పోతోంది. వసూళ్ల…
ప్రజాశక్తి-చీమకుర్తి : చీమకుర్తి ఎంఇఒ-1గా డివిఎల్.నరసింహరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరిచారు. గతంలో ఇక్కడ ఎంఇఒ-1గా పనిచేసిన ఎస్. వెంకటేశ్వరరెడ్డి గత నెల 30న ఉద్యోగ విరమణ చేశారు.…
ప్రజాశక్తి-కొమరోలు: కొమరోలులోని మెడిలైఫ్ మెడికల్ షాప్ యజమాని సందీప్ తన తల్లిదండ్రులు సంజీవయ్య రవణమ్మల జ్ఞాపకార్థం గిద్దలూరు పిఆర్ కాలనీ సంజీవని వృద్ధాశ్రమానికి, గిద్దలూరు రాచర్ల రోడ్డులోని…
మడకశిర మండలంలోని జమ్మనపల్లిలో ప్రవహిస్తున్న వాగు అనంతపురం : నైరుతి రుతు పవనాల ప్రభావంతో శుక్రవారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో పలు చోట్ల వర్షాలు పడ్డాయి.…