జిల్లా-వార్తలు

  • Home
  • మన్యంలో ముమ్మరంగా

జిల్లా-వార్తలు

మన్యంలో ముమ్మరంగా

Mar 3,2024 | 23:55

ప్రజాశక్తి -జి.మాడుగుల:ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నుర్మతి అవుట్‌ పోస్ట్‌, మెయిన్‌ రోడ్డు కల్వర్టు, బస్టాండ్లను బాంబ్‌ డిస్పోజల్‌ టీం డాగ్‌ తో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ…

అధికారులపై చర్యలు తీసుకోవాలి

Mar 3,2024 | 23:53

ప్రజాశక్తి -అనంతగిరి: రోడ్ల నిధుల దుర్వినియోగానికి పాల్పడిన సంబంధిత ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఇంజనీరింగ్‌ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం జడ్పిటిసి దీసరి గంగరాజు డిమాండ్‌ చేశారు.…

కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి

Mar 3,2024 | 23:52

ప్రజాశక్తి-అరకులోయ:రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పని చేయాలని వైసిపి ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్‌ వై.వి సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు.అరకులోయలో ఆదివారం నిర్వహించిన సిద్ధం సభలో…

కోపరేటివ్‌ సొసైటీ బ్యాంకులను కాపాడుకుందాం

Mar 3,2024 | 23:51

ప్రజాశక్తి -పాడేరు:కోపరేటివ్‌ సొసైటీ బ్యాంకు లను కాపాడుకుందామని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి, యూనియన్‌ గౌరవ అధ్యక్షులు పి.అజరు కుమార్‌ పిలుపునిచ్చారు. పాడేరు కోపరేటివ్‌ సొసైటీ సిబ్బందితో సిఐటియు…

ఉద్యోగుల సంక్షేమానికి కృషి : బూచేపల్లి

Mar 3,2024 | 23:46

ప్రజాశక్తి- దర్శి : ఉద్యోగ, ఉపాధ్యాయ సంక్షేమానికి తన వంతు కృషి చేస్తామని వైసిపి దర్శి నియోజక వర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జడ్‌పి…

నీటి సమస్యను పరిష్కరించాలి : సిపిఎం

Mar 3,2024 | 23:44

ప్రజాశక్తి -కనిగిరి : కనిగిరి పట్టణంలో నీటి సమస్యలను పరిష్కరించాలని సిపిఎం కనిగిరి పట్టణ కార్యదర్శి పిసి. కేశవరావు డిమాండ్‌ చేశాడు. సిపిఎం కనిగిరి పట్టణ కమిటీ…

ఆదరిస్తే అభివృద్ధి చేస్తా : దద్దాల

Mar 3,2024 | 23:43

ప్రజాశక్తి -కనిగిరి : బెంగళూరులో వైసిపి నాయకులతో ఆత్మీయ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన వైసిపి కనిగిరి నియోజక వర్గ ఇన్‌ఛార్జి నారాయణ యాదవ్‌కు…

సమైక్యంగా ఉద్యమిద్దాం

Mar 3,2024 | 23:42

ప్రజాశక్తి – మార్కాపురం : సమాజంలో నేటికీ కొనసాగుతున్న సనాతన సాంప్ర దాయాలపై సమైక్యంగా ఉద్యమిద్దామని ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి తెలిపారు. అంతర్జాతీయ మహిళా…

వివాహ వేడుకల్లో ‘శిద్దా’

Mar 3,2024 | 23:41

ప్రజాశక్తి-చీమకుర్తి : ఆనంద్‌ గ్రానైట్‌ అధినేత డాక్టర్‌ పర్వతరెడ్డి ఆనంద్‌ కుమార్తె శ్రీదేవి ,క్రిస్టోస్‌ జెన్నటి వివాహ వేడుకలు చిన్నగంజాంలోని సీతారామ ఆలయంలో ఆదివారం వైభవంగా నిర్వహించారు.…