జిల్లా-వార్తలు

  • Home
  • వైసీపీతోనే పేద, బడుగు వర్గాలకు ఆత్మ గౌరవం

జిల్లా-వార్తలు

వైసీపీతోనే పేద, బడుగు వర్గాలకు ఆత్మ గౌరవం

Apr 13,2024 | 01:45

ప్రజాశక్తి-గిద్దలూరు: వైసీపీ ప్రభుత్వంతోనే పేద బడుగు వర్గాలకు ఆత్మ గౌరవం దక్కిందని గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థి కుందురు నాగార్జునరెడ్డి సతీమణి కల్పనారెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని 2వ…

ఆశీర్వదించి గెలిపించండి: ముత్తుముల

Apr 13,2024 | 01:25

ప్రజాశక్తి-గిద్దలూరు రూరల్‌: గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు తమ ఇంటి బిడ్డగా ఆశీర్వదించి తనను గెలిపించా లని, ఫలితంగా నియోజక వర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని టిడిపి గిద్దలూరు…

పర్చూరులో టిడిపిలో చేరిక

Apr 13,2024 | 01:22

ప్రజాశక్తి-చిన్నగంజాం: పర్చూరు వైసిపికి భారీ షాక్‌ తగిలింది. స్వయానా బాలినేని ప్రణీత్‌ రెడ్డి చక్రం తిప్పినా ఫలితం లేదు. మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన పలువురు…

గిద్దలూరు అభివృద్ధిలో అశోక్‌రెడ్డి కృషి

Apr 13,2024 | 01:18

ప్రజాశక్తి-గిద్దలూరు గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధి అశోక్‌రెడ్డి కృషితోనే సాధ్యమైందని ముత్తుముల అశోక్‌రెడ్డి సతీమణి ముత్తుముల పుష్పలీల అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 7వ వార్డులో మూడు…

కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా వచ్చా: అజితారావు

Apr 13,2024 | 01:16

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: ‘నేను కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను. ఆదరించి గెలిపించండి’ అని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూదాల అజితారావు అన్నారు. శుక్రవారం ఆమె…

వైసీపీలో చేరిక

Apr 13,2024 | 00:57

ప్రజాశక్తి-యర్రగొండపాలెం యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని పుల్లలచెరువు మండలం శతకోడు గ్రామానికి చెందిన 35 టీడీపీ కుటుంబాలు శుక్రవారం వైసీపీలో చేరారు. వీరికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి…

చలివేంద్రం ఏర్పాటు

Apr 13,2024 | 00:41

ప్రజాశక్తి -అనంతగిరి:స్థానిక బస్‌ స్టాప్‌ వద్ద పంచాయతీ ఆధ్వర్యంలో శుక్రవారం చలివేంద్రం ఏర్పాటు చేశారు. స్థానిక సిపిఎం సర్పంచ్‌ సోమ్మెల రూతు, పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యాన…

ఇటుకల పండగ ప్రారంభం

Apr 13,2024 | 00:40

ప్రజాశక్తి-డుంబ్రిగుడ: ఏజెన్సీలో ఇటుకల పండగ ప్రారంభమైంది. ఈ పండుగను గిరిజనులు ప్రాంతాల వారీగా నెలరోజుల పాటు జరుపుకుంటారు. మండలంలో శుక్రవారం కురిడి, జంగిడి వలస ప్రాంత గ్రామల్లో…

తల్లీ బిడ్డ అంబులెన్స్‌ కోసం బాలింతరాలు ఎదురుచూపు

Apr 13,2024 | 00:39

ప్రజాశక్తి-అనంతగిరి:ప్రభుత్వ ఆసుపత్రులలో గర్భిణీలు ప్రసవం అనంతరం ఇంటికి చేర్చేందుకు ఏర్పాటు చేసిన తల్లి బిడ్డ అంబులెన్స్‌ పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో లేకపోవడంతో రోజంతా తల్లీ బిడ్డ అరుబయటే…