జగన్ ప్రభుత్వంలో ప్రజా సమస్యలు గాలికి..
ప్రజాశక్తి-అద్దంకి: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. మంగళవారం అద్దంకి…
ప్రజాశక్తి-అద్దంకి: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. మంగళవారం అద్దంకి…
ప్రజాశక్తి-చీరాల: చీరాల పట్టణంలోని మసీదు సెంటర్లో అమ్మ మల్టీ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి డాక్టర్ వరికూటి అమృతపాణి అధ్యక్షతన బుధవారం హాస్పటల్లో నూతనంగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ క్యాబిన్ను…
ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలిప్రత్యేక ప్రతిభావంతులకు యూత్ హాస్టల్లో ఆటల పోటీలుప్రజాశక్తి – తిరుపతి సిటి సమాజంలో ప్రత్యేక ప్రతిభావంతులు వివక్షకు గురవుతున్నారని, కుంగిపోకుండా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలని రాస్ ప్రధాన…
ప్రజాశక్తి-బాపట్ల: తెలుగు జాతిని జాగృతం ఆంధ్రోద్యమ స్ఫూర్తిని రగిల్చిన మహాకవి రాయప్రోలు సుబ్బారావు అని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి పిసి సాయిబాబు అన్నారు. బుధవారం…
సర్వేనంబర్ 12(1) పెట్లూరు పేదలకే..చదును చేస్తున్న వ్యవసాయ కూలీలుమరోసారి అడ్డుకున్న ఫారెస్టు రేంజర్సాగుచేసి తీరుతామని పేదలు పట్టుప్రజాశక్తి – వెంకటగిరి రూరల్ సర్వే నంబర్ 12(1) రెవెన్యూ…
విభజించి పాలించేందుకే సీఏఏ!సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బిజెపి ప్రభుత్వం హడావిడిగా తీసుకొచ్చిన భారత పౌరసత్వ సవరణ (సిఎఎ) చట్టం విభజించి పాలించేందుకేనని ముస్లీం మైనార్టీలు, మేధావులు, లౌకికవాదులు…
ప్రజాశక్తి-పాడేరు:ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు సురక్షితం అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి జమాల్ బాషా సూచించారు. బుధవారం డిఎంహెచ్ఓ కార్యాలయంలో కేర్ క్యాంపెనియన్ ఆధ్వర్యంలో ప్రాంతీయ స్థాయి…
ప్రజాశక్తి-హుకుంపేట: అరకు రిటర్నింగ్ అధికారి, ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి వి.అభిషేక్ మండలంలో బుధవారం పర్యటించారు. వివిధ పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ…
ప్రజాశక్తి -అరకులోయ రూరల్:వికలాంగుల పింఛన్ ను రూ.6 వేలకు పెంచాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పిఆర్డి) రాష్ట్ర అధ్యక్షులు కోడూరు అప్పలనాయుడు డిమాండ్ చేశారు. ఎన్పిఆర్డి…