జిల్లా-వార్తలు

  • Home
  • అంతర్‌ రాష్ట్ర సరిహద్దు చెక్‌ పోస్ట్‌ల తనిఖీ

జిల్లా-వార్తలు

అంతర్‌ రాష్ట్ర సరిహద్దు చెక్‌ పోస్ట్‌ల తనిఖీ

May 7,2024 | 21:51

జగ్గయ్యపేట: జిల్లాలోని అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌ పోస్టుల వద్ద అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ గట్టి నిఘా ఉంచాలని విజయవాడ పార్లమెంటరీ నియోజవర్గ వ్యయ పరిశీలకులు వి.జస్టిన్‌…

మూడోరోజు 3638 ఓట్లు నమోదు

May 7,2024 | 21:51

 ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌  : జిల్లాలోని ఏడు నియోజకవర్గాలు కలిపి మూడోరోజు మంగళవారం 3638 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించు కున్నారు. జిల్లా మొత్తంగా 18,631 పోస్టల్‌ బాలెట్లు…

కౌంటింగ్‌, స్ట్రాంగ్‌ రూముల పరిశీలన

May 7,2024 | 21:50

ప్రజాశక్తి – ఇబ్రహీంపట్నం : జిల్లాలోని ఏడు నియోజకవర్గాలు, విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి ఇబ్రహీంపట్నం జూపూడిలోని నోవా, నిమ్రా కాలేజీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ…

క్రాస్‌ ఓటింగ్‌ గుబులు

May 7,2024 | 21:50

విజయనగరం టౌన్‌ : సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి, టిడిపి అభ్యర్ధులను క్రాస్‌ ఓటింగ్‌ కలవరపెడుతోంది. పార్లమెంట్‌, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు సాగుతోన్న వేళ అభ్యర్థుల్లో ఆందోళన కనిపిస్తోంది.…

హోం ఓటింగ్‌ ప్రారంభం

May 7,2024 | 21:50

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌/బొబ్బిలి :  జిల్లాలో హోం ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభమయ్యింది. పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేయడానికి అవకాశం లేని 85 ఏళ్లు పైబడిన వయో వృద్దులు,…

చల్లబడిన వాతావరణం

May 7,2024 | 21:50

పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కొన్నిచోట్ల పిడుగు ప్రభావాలు మండల పరిధిలోనే పలు గ్రామాల్లో మంగళవారం ఉరుములతో ఈదురుగాలులు వ్యాపించి భారీ వృక్షాలు నేలకొరిగాయి. జుజ్జూరు గ్రామంలో ఉరుములతో…

టిడిపి శ్రేణుల నోటా

May 7,2024 | 21:48

మక్కువ: నిన్న మొన్నటి వరకు నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి ఎవరైనా గెలిపించుకునేందుకు అంతా సిద్ధంగా ఉన్నామని తీర్మానించుకున్న తెలుగుదేశం నేతల్లో ఇప్పుడు ఏ నోట విన్నా తమ…

యువతకు భరోసా ఇస్తాం

May 7,2024 | 21:48

యువగళం సభలో నారా లోకేష్‌ ప్రజాశక్తి-విజయనగరం కోట  : టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత యువతకు ఉపాధి, ఉద్యోగాలకు భరోసానిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి…

సిపిఎం అభ్యర్థులను గెలిపించండి

May 7,2024 | 21:44

సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు పుణ్యవతి ప్రజాశక్తి-సీతానగరం/కొమరాడ  : నిరంతరం ప్రజాసమస్యలపై పోరాడుతున్న సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌. పుణ్యవతి…