జిల్లా-వార్తలు

  • Home
  • మెస్‌ బిల్లులతో సంబంధం లేకుండా ‘లా’ పరీక్షకు అనుమతించాలి

జిల్లా-వార్తలు

మెస్‌ బిల్లులతో సంబంధం లేకుండా ‘లా’ పరీక్షకు అనుమతించాలి

Apr 19,2024 | 21:00

విసికి వినతిపత్రం సమర్పిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నేతలు ప్రజాశక్తి-అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూని వర్సిటీలో హాస్టల్‌ మెస్‌ బిల్లుల బకాయిలతో సంబంధం లేకుండా లా పరీక్షకు అనుమతించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా…

దుష్టశక్తులన్నీ ఏకమైనా వైసిపిదే విజయం : తమ్మినేని సీతారాం

Apr 19,2024 | 13:01

ప్రజాశక్తి-బూర్జ (శ్రీకాకుళం) : దుష్టశక్తులన్నీ ఏకమైనప్పటికీ అంతిమ విజయం వైసిపిదేనని రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ఆయన శుక్రవారం మండలంలోని లచ్చయ్యపేట గ్రామంలో ఇంటింటా ఎన్నికల…

ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి : ఎన్నికల అబ్జర్వర్‌ రమేష్‌ భారతి ఆదేశాలు

Apr 19,2024 | 12:36

ప్రజాశక్తి -పులివెందుల రూరల్‌ (కడప) : మే 13న జరగనున్న పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలను ఎన్నికల కమిషన్‌ నియమ నిబంధనలకు లోబడి అందరూ పనిచేసి ఎన్నికలను ప్రశాంత…

అభిమానం … ఆకర్షణీయంగా నిలిచిన బైక్‌ ప్రచారం

Apr 19,2024 | 12:30

ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : ఓ అభిమాని వినూత్నంగా తన బైక్‌ కు వైసిపి పార్టీ జెండాలు, ఫ్యాను గుర్తుతో గురువారం వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. గంగాధర్‌…

పాలకొల్లులో ఉదయం 3 నామినేషన్లు దాఖలు

Apr 19,2024 | 12:25

పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : పాలకొల్లు నియోజకవర్గంలో శుక్రవారం రెండవ రోజు ఉదయం 11 గంటల వరకు 3 నామినేషన్లు దాఖలయ్యాయి. టిడిపి తరపున ఎమ్మెల్యే నిమ్మల…

ప్రసాదరాజుకి కరచాలనం చేసిన నాయకర్‌

Apr 19,2024 | 12:15

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : నరసాపురం రాజకీయాల్లో శుక్రవారం ఆసక్తికర సన్నివేశం జరిగింది. వైఎస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి ముదునూరి ప్రసాద్‌ రాజు నామినేషన్‌ దాఖలు చేసేందుకు…

మాజీ ఎమ్మెల్యేల ఆశీస్సులు తీసుకున్న ఎమ్మెల్యే నిమ్మల

Apr 19,2024 | 12:11

పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : జరగబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు శుక్రవారం నామినేషన్‌ వేసేందుకు వెళుతున్న సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ముందుగా రాజకీయ కురువృద్ధులైన మాజీ…

ప్రజల కోసం పనిచేసే కమ్యూనిస్టు అభ్యర్థులను గెలిపించాలి : మంగళగిరిలో ప్రచారం

Apr 19,2024 | 12:03

ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : ప్రజల కోసం నిరంతరం పనిచేసే కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులను రానున్న ఎన్నికల్లో గెలిపించాలని కోరుతూ శుక్రవారం మంగళగిరి పట్టణంలోని రత్నాల చెరువు, పాత…

ఉపాధి కూలీలకు బిస్కెట్లు మజ్జిగ పంపిణీ చేసిన సిపిఎం నాయకులు

Apr 19,2024 | 11:29

ప్రజాశక్తి-చల్లపల్లి (కృష్ణా) : ఉపాధి హామీ కూలీల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం మొవ్వ మండల కమిటీ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మొవ్వ మండల పరిధిలోని వీరాయలంక…