తాత్సారం చేస్తే మూల్యం తప్పదు
పార్వతీపురం రూరల్ :సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తాత్సారం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని జిల్లా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి (జెఎసి)…
పార్వతీపురం రూరల్ :సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తాత్సారం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని జిల్లా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి (జెఎసి)…
ప్రజాశక్తి-నెల్లిమర్ల : మిమ్స్ ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ళ శ్రీరాములు నాయుడు అన్నారు. శుక్రవారం…
ప్రజాశక్తి-డెంకాడ : వాలంటీర్లు అందిస్తున్న సేవల వల్లే ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందని ఎమ్పి బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు తెలిపారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయ…
కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై శుక్రవారం కార్మిక, రైతు, ప్రజా సంఘాలు దేశవ్యాప్తంగా తలపెట్టిన గ్రామీణ భారత్ బంద్ విజయవంతమైంది. ప్రజా…
పార్వతీపురంరూరల్ :జిల్లా ఆర్మడ్ రిజర్వు డిఎస్పీగా ఎస్.వెంకట అప్పారావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ విక్రాంత్ పాటిల్ను మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందించారు. కాకినాడ ఎఆర్లో…
ప్రజాశక్తి-గజపతినగరం : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతు సంఘాల సమన్వయ సమితి, కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో…
గ్రామీణ బంద్ ప్రశాంతంగా ముగిసింది. కడప, అన్నమయ్య జిల్లాల్లోని వామపక్ష రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలతో కలిసి సిఐటియు, ఎఐటియుసి, కాంగ్రెస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో…
ప్రజాశక్తి – కడప రూరల్ తిరుమల తొలిగడపగా ప్రసిద్ధిగాంచిన దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి రథోత్సవ వేడుకలు వైభవోపేతంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన అఖిలాండ…
ప్రజాశక్తి – కడప జిల్లాలో సంతప్త స్థాయిలో సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ వి.విజరు రామరాజు జిల్లా అధికారులను ఆదేశించారు.…