జిల్లా-వార్తలు

  • Home
  • కుంగిన వంతెన.. నిర్మాణం చేపట్టేనా..!

జిల్లా-వార్తలు

కుంగిన వంతెన.. నిర్మాణం చేపట్టేనా..!

May 20,2024 | 18:55

పాడైన కామవరపుకోట, లింగపాలెం మండలాల మధ్య బ్రిడ్జి ప్రమాదమని తెలిసినా ప్రజలు, రైతుల రాకపోకలు పట్టించుకోని అధికారులు, పాలకులు ప్రజాశక్తి – కామవరపుకోట అది రెండు మండలాలను…

ఉపాధి కూలీల బకాయిలు విడుదల చేయాలి

May 20,2024 | 18:37

సిపిఎం ఆధ్వర్యాన ధర్నా ప్రజాశక్తి – పోడూరు అధిక ఉష్ణోగ్రతల సమయంలో ఉపాధి కూలీలు ఎంతో కష్టపడి పనులు చేశారని, వారికి రావలసిన బకాయిలు వెంటనే విడుదల…

ప్రజాదరణను మరువలేను..

May 20,2024 | 18:36

మాజీ ఎంఎల్‌ఎ అంజిబాబు ప్రజాశక్తి – భీమవరం టౌన్‌ భీమవరం నియోజకవర్గంలో కూటమి విజయం తథ్యమని, ప్రజలు చూపించిన ఆధరణే తమ విజయమని మాజీ ఎంఎల్‌ఎ పులపర్తి…

పొలమూరులో ప్రత్యేక వైద్య కేంద్రం ఏర్పాటు

May 20,2024 | 18:35

ప్రజాశక్తి – పెనుమంట్ర ప్రస్తుతం మారిన వాతావరణం దృష్ట్యా ఆరోగ్య పరిరక్షణ విషయంలో అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పెనుమంట్ర పిహెచ్‌సి వైద్యాధికారిణి డాక్టర్‌ కె.లావణ్య తెలిపారు.…

మానవత వేసవి ముగింపు శిబిరానికి కలెక్టర్‌కు ఆహ్వానం

May 20,2024 | 18:33

ప్రజాశక్తి – పెనుమంట్ర మానవత స్వచ్ఛంద సేవా సంస్థ పెనుమంట్ర శాఖ ఆధ్వర్యంలో మార్టేరులో నిర్వహిస్తున్న వేసవి శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమాలకి ముఖ్య అతిథిగా జిల్లా…

వీడని వర్షం 

May 20,2024 | 16:03

ప్రజాశక్తి-ఆచంట(పశ్చిమగోదావరి జిల్లా) :  పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలంలో సోమవారం మధ్యాహ్నం నుంచి ఆకాశం ఒక్క సారిగా మేఘాృతమై  పలు మార్పులు చోటుచేసుకుని మేఘాలు మబ్బులు కమ్మేయడంతో …

151 ప్లస్ అంటున్న నేదురుమల్లి

May 20,2024 | 15:25

ప్రజాశక్తి-వాకాడు : సోమవారం ఉదయం నేదురమల్లి నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో తిరుపతి జిల్లా సమన్వయకర్త నేదరమల్లి.రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే భారతదేశం అతి పెద్ద…

6వ రోజు వక్తృత్వ పోటీలు

May 20,2024 | 15:18

ప్రజాశక్తి-కడియం : తూర్పు గోదావరి జిల్లా గ్రంధాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించ బడుతున్న శాఖా గ్రంధాలయం – కడియం నందు సోమవారం వేసవి విజ్ఞాన శిభిరంలో భాగంగా,…