జిల్లా-వార్తలు

  • Home
  • అప్రెంటీస్‌ విధానం దుర్మార్గం

జిల్లా-వార్తలు

అప్రెంటీస్‌ విధానం దుర్మార్గం

Feb 12,2024 | 21:16

నంద్యాలలో జీవో ప్రతులను దహనం చేస్తున్న యుటిఎఫ్‌ నాయకులు అప్రెంటీస్‌ విధానం దుర్మార్గం – యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో జీవో కాపీలు దహనం ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్‌…

ఆసక్తికరంగా నందికొట్కూరు రాజకీయం

Feb 12,2024 | 21:15

నందికొట్కూరు అసెంబ్లీ చిత్రం ఆసక్తికరంగా నందికొట్కూరు రాజకీయం – వైసిపి అభ్యర్థిగా డాక్టర్‌ దారా సుధీర్‌ – టిడిపిలో తేలని అభ్యర్థి – సిట్టింగు ఎమ్మెల్యే వైసిపిలోనే…

సారా నియంత్రణలో సిఐ కృషి అభినందనీయం

Feb 12,2024 | 21:09

ప్రజాశక్తి – సాలూరు : మున్సిపాలిటీ పరిధిలో నాటుసారా నియంత్రణలో పట్టణ సిఐ జిడి బాబు చేస్తున్న కృషి అభినందనీయమని మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ వంగపండు అప్పలనాయుడు,…

ఉపాధి పనులు కల్పించాలని ధర్నా

Feb 12,2024 | 21:07

ప్రజాశక్తి – పార్వతీపురం : ఉపాధిహామీ పనులు కల్పించాలని వెలగవలస పంచాయతీ పరిధిలోని గ్రామాల గిరిజనులు కలెక్టరేట్‌ వద్ద గిరిజన, వ్యవసాయ కార్మికసంఘాల ఆధ్వర్యాన సోమవారం ధర్నా…

సిఎం సహాయ నిధి చెక్కు అందజేత

Feb 12,2024 | 21:05

 ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్‌ : బలిజిపేట మండలం, వెంగాపురానికి చెందిన మరడాన యళ్ళంనాయుడు, రేష్మ దంపతుల కుమారుడుకి అనారోగ్య కారణంగా వైద్యం చేయించి, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న…

రక్తహీనత నివారణకు చర్యలు : డిఎంఒ

Feb 12,2024 | 21:05

 ప్రజాశక్తి – గరుగుబిల్లి : రక్తహీనతను నివారించే దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ టి.జగన్‌మోహనరావు అన్నారు. ఉద్ధవోలులో ఫ్యామిలీ డాక్టర్‌ ప్రోగ్రాంను సోమవారం…

జీడి కనీస మద్దతు ధర రూ.200కు పెంచాలి

Feb 12,2024 | 21:04

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : జీడి కనీస మద్దతు ధర కేజీ రూ.200కు పెంచి గిరిజనుల నుంచి జిసిసి నేరుగా కొనుగోలు చేయాలని చెముడుగూడ ఎంపిటిసి మండంగి…

ప్రజా ప్రతినిధులు ఫుల్‌… అధికారులు నిల్‌

Feb 12,2024 | 21:03

ప్రజాశక్తి – కురుపాం  : సర్వసభ్య సమావేశానికి మండల స్థాయి అధికారులు వస్తేనే సమావేశంలో ఉండాలని, వారి ద్వితీయ శ్రేణి సిబ్బంది వస్తే వెళ్లిపోవాలని సమావేశానికి రాని…