జిల్లా-వార్తలు

  • Home
  • ముత్తుములకు మాజీ సైనికుల మద్దతు

జిల్లా-వార్తలు

ముత్తుములకు మాజీ సైనికుల మద్దతు

Apr 24,2024 | 00:44

ప్రజాశక్తి-కంభం రూరల్‌ కంభం పట్టణంలో టీడీపీ ఇన్‌ఛార్జి ముత్తుముల అశోక్‌రెడ్డిని కంభం మండలంలోని మాజీ సైనికులు మంగళవారం మర్యాద పూర్వకంగా కలిసి పూలమాల శాలువా వేసి ఘనంగా…

టిడిపితోనే రాష్ట్రాభివృద్ధి

Apr 24,2024 | 00:41

ప్రజాశక్తి-చీమకుర్తి : టిడిపితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని టిడిపి సంతనూతల పాడు నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్‌. విజయ కుమార్‌ తెలిపారు. ముస్లిం నాయకుడు ఎస్‌కె. అప్‌సాలేహా…

సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం

Apr 24,2024 | 00:40

ప్రజాశక్తి-కొండపి : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచినట్లు ఎమ్మెల్సీ పోతుల సునీత తెలిపారు. వైసిపి కొండపి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌…

పేదల సంక్షేమమే థ్యేయం

Apr 24,2024 | 00:39

ప్రజాశక్తి-కురిచేడు : పేదల సంక్షేమమే థ్యేయంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు జడ్‌పి చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ తెలిపారు. మండల కేంద్రమైన కురిచేడులో…

ఇండియా కూటమి విస్తృత ప్రచారం

Apr 24,2024 | 00:38

ఇండియా కూటమి విస్తృత ప్రచారంప్రజాశక్తి- తిరుపతి సిటి ఇండియా కూటమి సిపిఐ అభ్యర్థి పి.మురళి ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఎస్టీవి నగర్‌, న్యూ ఇందిరానగర్‌, ఎయిర్‌…

వైసిపితోనే గ్రామాల అభివృద్ధి

Apr 24,2024 | 00:38

ప్రజాశక్తి-దర్శి : వైసిపితోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని వైసిపి దర్శి నియోజక వర్గ అభ్యర్థి డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని మారెడ్డిపల్లి, చందలూరు, చందలూరు…

నాయీబ్రాహ్మణులకు ప్రాధాన్యత : లక్ష్మి

Apr 24,2024 | 00:36

ప్రజాశక్తి-దర్శి టిడిపి అధికారంలోకి వస్తే దేవాలయాల పాలక వర్గంలో నాయీ బ్రాహ్మణులకు ప్రాధాన్యత కల్పించన్నటు టిడిపి దర్శి నియోజక వర్గ అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు.…

ముగిసిన శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

Apr 24,2024 | 00:35

ముగిసిన శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలుప్రజాశక్తి- తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయం వెనుకవైపు గల వసంతోత్సవ మండపంలో గత మూడురోజులపాటు అంగరంగ వైభవంగా జరిగిన సాలకట్ల వసంతోత్సవాలు మంగళవారం…

ఒకే కుటుంబం నుంచి ఎన్నికల బరిలో ముగ్గురు ఒకే కుటుంబం నుంచి ఇద్దరు అసెంబ్లీ, ఒకరు పార్లమెంట్‌కు

Apr 24,2024 | 00:30

ఒకే కుటుంబం నుంచి ఎన్నికల బరిలో ముగ్గురు ఒకే కుటుంబం నుంచి ఇద్దరు అసెంబ్లీ, ఒకరు పార్లమెంట్‌కు పోటీప్రజాశక్తి- తిరుపతి బ్యూరో:సార్వత్రిక, సాధారణ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో…