జిల్లా-వార్తలు

  • Home
  • స్టడీ మెటీరియల్‌ పంపిణీ

జిల్లా-వార్తలు

స్టడీ మెటీరియల్‌ పంపిణీ

Dec 25,2023 | 23:37

ప్రజాశక్తి-సిఎస్‌.పురం : కస్తూరిబాయి బాలికల విద్యాలయంలో చదువుతున్న విద్యార్థులకు పాలుగుళ్ల లక్ష్మీ తండ్రి వెంకటేశ్వర్లు, నల్లమడుగుల సహకారంతో యుటిఎఫ్‌ ఎస్‌ఎస్‌సి మోడల్‌ పేపర్స్‌ సోమవారం అందజేశారు. మండలంలోని…

ఎంపీ మాగుంటకు వినతి

Dec 25,2023 | 23:36

ప్రజాశక్తి-కొండపి: మండల పరిధిలోని మిట్టపాలెం గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్లు ఎంపిడిఒ తమను తొలగించారని, తిరిగి తమను విధుల్లోకి తీసుకొనేలా చర్యలు చేపట్టాలని ఒంగోలు ఎంపీ మాగుంట…

అంగన్‌వాడీ సమస్యలపై కాలయాపన తగదు

Dec 25,2023 | 23:36

 ప్రజాశక్తి-ఉక్కునగరం : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్‌వాడీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదని స్టీల్‌ప్లాంట్‌…

ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

Dec 25,2023 | 23:35

ప్రజాశక్తి-ఒంగోలు సబర్బన్‌ : క్రిస్మస్‌ పండగను పురష్కరించుకొని మేయర్‌ గంగాడ సుజాత ఇంట సోమవారం సంబరాలు చేశారు. క్రిస్మస్‌ కేక్‌ కత్తిరించి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో…

వైసీపీ నేత దాష్టీకం

Dec 25,2023 | 23:07

దారి తగాదాలో రైతులను చితకబాదిన జెడ్పిటీసీ, అనుచరులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిపాలైన బాధితులు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు ప్రజాశక్తి-గుడుపల్లి: దారి తగాదాలో వైసీపీ జెడ్పిటీసీ అతని…

కానిస్టేబుల్‌ నుంచి ఎస్‌ఐగా ఉద్యోగోన్నతి

Dec 25,2023 | 23:05

కానిస్టేబుల్‌ నుంచి ఎస్‌ఐగా ఉద్యోగోన్నతిప్రజాశక్తి-చిన్నగొట్టిగల్లు: స్థానిక దండారు వాండ్లపల్లికి చెందిన ఎం పూర్ణ చంద్రిక కాని స్టేబుల్‌ గా పని చేస్తూ ఇటీవల జరిగిన ఎస్‌ఐ పరీక్షల్లో…

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Dec 25,2023 | 23:04

ప్రజాశక్తి చిత్తూరుఅర్బన్‌: చిత్తూరు రూరల్‌ మండలంలోని నరసింగరాయనిపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల గురువులతో విద్యార్థులు సిల్వర్‌ జూబ్లీ అద్భుతమైన ఆత్మీయ సమ్మేళనంలో 1995-1996 సంవత్సరం 10వ…

నేటి నుంచి మున్సిపల్‌ కార్మికుల సమ్మె

Dec 26,2023 | 23:16

ప్రజాశక్తి – కొవ్వూరు రూరల్‌ నేటి నుంచి మున్సిపల్‌ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులు సమ్మెకు దిగనున్నారు. సమస్యలపై పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా, వివిద రూపాల్లో ఆందోళనలు…

చంద్రబాబు పర్యటన విజయవంతం చేద్దాం : మాజీ ఎమ్మెల్సీ

Dec 25,2023 | 23:03

ప్రజాశక్తి-రామకుప్పం: టీడీపీ అధినేత చంద్రబాబు మూడు రోజుల కుప్పం పర్యటనను సమిష్ట కృషితో విజయవంతం చేద్దామని మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక…