జిల్లా-వార్తలు

  • Home
  • రేపు నులిపురుగు నివారణ మాత్రలు పంపిణీ

జిల్లా-వార్తలు

రేపు నులిపురుగు నివారణ మాత్రలు పంపిణీ

Feb 8,2024 | 00:24

వాల్‌పోస్టర్లను ఆవిష్కరిస్తున్న జిల్లా కలెక్టర్‌ తదితరులు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహిస్తామని పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ తెలిపారు. ఈ…

దేవాంగులకే సీటివ్వాలి : ఎపి దేవాంగ సంక్షేమ సంఘం డిమాండ్

Feb 8,2024 | 00:23

ప్రజాశక్తి – వేటపాలెం చీరాల శాసన సభ సీటు దేవాంగులకే కేటాయించాలని ఎపి దేవాంగ సంక్షేమ సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. మండలంలోని దేశాయిపేట గ్రామంలో దేవాంగ…

కంది.. ఈసారి బాగుంది..

Feb 8,2024 | 00:21

అమ్మకం కోసం పిడుగురాళ్ల మార్కెట్‌ యార్డులో ఆరబోసిన కందిపంట ప్రజాశక్తి-పిడుగురాళ్ల : పల్నాడు జిల్లాలో మిర్చి దెబ్బతినడంతో ఆ పైరును పీకేసిన రైతులు కంది సాగుకు ఆసక్తి…

వైఎస్సార్ ఆసరా చెక్కుల పంపిణీ

Feb 8,2024 | 00:22

ప్రజాశక్తి – చిన్నగంజాం గత ప్రభుత్వాలకు భిన్నంగా 99శాతం హామీలు నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి దక్కుతుందని మాజీ ఎంఎల్‌ఎ, వైసిపి పర్చూరు ఇన్‌ఛార్జి ఆమంచి కృష్ణమోహన్…

పిర్యాదులు తక్షణం పరిష్కరించాలి : స్పందనలో కలెక్టర్‌ పి రంజిత్‌బాష

Feb 8,2024 | 00:20

ప్రజాశక్తి – పర్చూరు స్థానిక అద్దంకి నాంచారమ్మ కళ్యాణ మండపంలో జగనన్నకు చెబుదాం ప్రత్యేక స్పందన కార్యక్రమం కలెక్టర్ పి రంజిత్ భాష, జాయింట్ కలెక్టర్ చామకూర…

వాలీబాల్ పోటీల్లో సెయింట్‌ ఆన్స్‌ జట్టు

Feb 8,2024 | 00:19

ప్రజాశక్తి – వేటపాలెం గుంటూరు విజ్ఞాన్ యూనివర్సిటి విజ్ఞాన్ మహెూత్సవ్ సందర్భంగా జరిగిన జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో కళాశాల వాలీబాల్ జట్టు విన్నర్స్‌గా నిలిచినట్లు కళాశాల…

జనకవరం సొసైటీ పాలకవర్గ ప్రమాణం

Feb 8,2024 | 00:18

ప్రజాశక్తి – పంగులూరు మండలంలోని జనకవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన పాలకవర్గం బుధవారం బాధ్యతలు స్వీకరించింది. సొసైటీ అధ్యక్షులుగా తలపనేని సుధాకరరావు, సభ్యులుగా…

రక్తహీనత వల్లే ఎక్కువ మాతృమరణాలు

Feb 8,2024 | 00:17

సమీక్షలో వైద్యులు, అధికారులను వివరాలు అడుగుతున్న పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : మాతా శిశు మరణాల నివారణకు వైద్యారోగ్య శాఖ సిబ్బంది, అధికారులు…

ఓటు వేసి ఆదరించండి : నరేంద్ర వర్మ

Feb 8,2024 | 00:16

ప్రజాశక్తి – బాపట్ల ఒకసారి ఓటెయ్యండి. టిడిపిని ఆదరించండని టిడిపి ఇన్‌ఛార్జి వేగేశన నరేంద్ర వర్మ మండలంలోని ముత్తాయపాలెంలో బుధవారం టిడిపి, జనసేన నాయకులతో కలిసి ఇంటింటికి…