ఏ సమస్య వచ్చినా నేనున్నాను : బొత్స
ప్రజాశక్తి – జామి : చిన్న చిన్న పొరపచ్చాలు వీడి కలిసికట్టుగా పనిచేసి వైసిపి ఎమ్మెల్యేలు, ఎంపి అభ్యర్థులను గెలిపించుకోవాలని మంత్రి బొత్స సత్యన్నారాయణ పిలుపునిచ్చారు. బుధవారం…
ప్రజాశక్తి – జామి : చిన్న చిన్న పొరపచ్చాలు వీడి కలిసికట్టుగా పనిచేసి వైసిపి ఎమ్మెల్యేలు, ఎంపి అభ్యర్థులను గెలిపించుకోవాలని మంత్రి బొత్స సత్యన్నారాయణ పిలుపునిచ్చారు. బుధవారం…
ప్రజాశక్తి-విజయనగరం : రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో విభిన్న ప్రతిభా వంతులను కించపరిచే పదాలను వాడవద్దని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి కోరారు. కుంటి ప్రభుత్వం, గుడ్డి ప్రభుత్వం…
ప్రజాశక్తి – కడప ప్రతినిధి జిల్లాలో పింఛన్దారులకు తిప్పలు తప్పడం లేదు. రాష్ట్రప్రభు త్వం ఐదేళ్లుగా వాలంటీర్ల సహకారంతో ఇంటింటికీ వెళ్లి సామాజిక పెన్షన్లు అందజేస్తోంది. 2024…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : జిల్లాలో మినరల్ వాటర్ పేరుతో నాణ్యతా ప్రమాణాలు లేని ప్యాకేజి డ్రింకింగ్ వాటర్ విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వేసవి ప్రారంభం కావడంతో నీటి…
చీనీతోటను పరిశీలిస్తున్న ఉద్యానవన శాఖ అధికారిణి ఉమాదేవి పెద్దపప్పూరు : మండలంలోని నామనాంకపల్లి గ్రామంలో తెగులు వచ్చి తొలగించిన చీనీ తోటను ఉద్యానవన శాఖ అధికారిణి ఉమాదేవి…
ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో రెండు రోజులు ఆలస్యంగా పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. సచివాలయ సిబ్బంది చేతుల మీదుగా బుధవారం…
విడపనకల్లు మండలంలో రాజీనామా పత్రాలను అందజేస్తున్న వాలంటీర్లు బెలుగుప్ప : మండల కేంద్రంలోని వాలంటీర్లు బుధవారం మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఈ సందర్భంగా వారి రాజీనామా పత్రాలను…
కార్మికుడు రాజు మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న సిఐటియు నాయకులు ప్రజాశక్తి-తాడిపత్రి రూరల్ మండల కేంద్రంలో నివాసం ఉంటున్న పంచాయతీ కార్మికుడు రాజు (47) బుధవారం తెల్లవారుజామున…
దూదేకుల సంఘం నాయకులను సన్మానిస్తున్న దృశ్యం ప్రజాశక్తి-గుత్తి నూర్బాషా (దూదేకుల) అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ నేతత్వంలోని వైసిపి ప్రభుత్వం కృషి చేస్తోందని నూర్బాషా (దూదేకుల) సంక్షేమ…