జిల్లా-వార్తలు

  • Home
  • ‘వెలిగొండ’ పూర్తి కాకుండానే జాతికి అంకితమా: సిపిఎం

జిల్లా-వార్తలు

‘వెలిగొండ’ పూర్తి కాకుండానే జాతికి అంకితమా: సిపిఎం

Jan 31,2024 | 23:57

ప్రజాశక్తి-కనిగిరి: కనిగిరి పట్టణంలోని సుందరయ్య భవనం సిపిఎం కనిగిరి పట్టణ కమిటీ జనరల్‌ బాడీ సమావేశం బుధవారం ఎస్‌కె బషీర అధ్యక్షతన జరిగింది. సమావేశాన్ని ఉద్దేశించి సిపిఎం…

బిసిల ఓట్లతో గెలిచి.. వారికే వెన్నుపోటు

Jan 31,2024 | 23:55

ప్రజాశక్తి-వెలిగండ్ల బిసిల ఓట్లతో గద్దెనెక్కిన జగన్మోహన్‌రెడ్డి బిసిలను అభివృద్ధి చేయకుండా వెన్నుపోటు పొడిచారని టిడిపి కనిగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. బుధవారం…

సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు: టీడీపీ

Jan 31,2024 | 23:53

ప్రజాశక్తి-సంతనూతలపాడు జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై పెట్టిన అక్రమ కేసులను సుప్రీంకోర్టు కొట్టివేయటం రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టని, టీడీపీ బాపట్ల పార్లమెంట్‌ ఎస్సీ సెల్‌…

‘వెలిగొండ’ నిర్మాణంలో ప్రభుత్వాలు విఫలం

Jan 31,2024 | 23:51

ప్రజాశక్తి-పామూరు: వెలిగొండ ప్రాజెక్టు నిర్మించే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిపిఎం జిల్లా కార్యదర్శి సయ్యద్‌ హనీఫ్‌ ఆరోపించారు. బుధవారం సిపిఎం మండల కమిటీ సమావేశం…

ఘనంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వార్షికోత్సవం

Jan 31,2024 | 23:38

ప్రజాశక్తి-కనిగిరి: స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల 54వ వార్షికోత్సవం, సీనియర్‌ విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్‌ పి రమణారెడ్డి…

జాతీయ స్థాయి పోటీలకు గురుకుల విద్యార్థిని భ్యూలా

Jan 31,2024 | 23:36

విజయపురిసౌత్‌: స్థానిక డాక్టర్‌ బిఆర్‌అంబేద్కర్‌ గురుకుల కళాశాల విద్యార్థిని భ్యూలా అండర్‌-19 రాష్ట్ర స్థాయి రోప్‌ స్కిప్పింగ్‌ పోటీల్లో గెలుపొంది బంగారు పతకం సాధిం చినట్లు ప్రిన్సిపాల్‌…

మధ్యాహ్న భోజన కార్మికుల వినతి

Jan 31,2024 | 23:34

ప్రజాశక్తి-సిఎస్‌ పురం: మధ్యాహ్న భోజన కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని ఎంఇఒకు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు సిఎం జగన్‌మోహన్‌రెడ్డి…

బకాయిల కోసం యుటిఎఫ్‌ నిరాహార దీక్షలు

Jan 31,2024 | 23:32

గుంటూరు నిరాహార దీక్షల్లో మాట్లాడుతున్న కుసుమకుమారి నరసరావుపేట దీక్షలో ఉపాధ్యాయులు, యుటిఎఫ్‌ నాయకులు ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా: ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వ మొండి వైఖరి…

‘ఆసరా’ చెక్కులు పంపిణీ

Jan 31,2024 | 23:37

వినుకొండ: స్థానిక బ్రహ్మనాయుడు కళ్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన వైయస్సార్‌ ఆసరా 4వ విడత సంబరాల్లో కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి తో పాటు విను కొండ ఎమ్మెల్యే…