జిల్లా-వార్తలు

  • Home
  • లోక్ అదాలత్ లో కోటి పన్నెండు లక్షల పరిహారం 

జిల్లా-వార్తలు

లోక్ అదాలత్ లో కోటి పన్నెండు లక్షల పరిహారం 

Mar 16,2024 | 15:27

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్ : శనివారము తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థానానికి సంబంధించిన ఒక రోడ్డు…

పలు అభివృద్ధి పనులకు శంకుస్థానలు

Mar 16,2024 | 15:21

38 లక్షల ఎంపీపీ నిధులతో పనులు ప్రజాశక్తి-గోకవరం : గోకవరం మండలంలోని వివిధ గ్రామాల్లో 38 లక్షల రూపాయల మండల పరిషత్ నిధులతో అభివృద్ధి పనులకు శనివారం…

టెన్త్ పరీక్షల్లో మౌలిక వసతులు కల్పించాలి

Mar 16,2024 | 15:16

ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రతి పరీక్షా కేంద్రంలోని రూమ్స్ లో ఫ్యాన్లు ఏర్పాట్లు చేయాలి పరీక్ష కేంద్రాలలో వెలుతురు లేని గదులలో లైట్లు ఏర్పాటు చేయాలి…

టిడిపిలో చేరిన వెంకట రామరాజు

Mar 16,2024 | 14:56

ప్రజాశక్తి – కర్నూలు జిల్లాపరిషత్ : ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఎన్. వెంకట రామరాజు శనివారం ఉండవల్లిలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు…

విజయనగరం వైసిపి అభ్యర్ధిగా కోలగట్ల వీరభద్రస్వామి

Mar 16,2024 | 14:48

ఏడో సారి ఎమ్మెల్యేగా పోటీలో కోలగట్ల ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే విజయనగరం నియోజకవర్గం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్ధిగా కోలగట్ల వీరభద్రస్వామి అభ్యర్ధిగా…

పది పరీక్షలకు మండపేట రెడీ

Mar 16,2024 | 14:37

ప్రజాశక్తి-మండపేట : ఈ నెల 18 తారీకు సోమవారం నుండి 30 వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు మండల విద్యా శాఖాధికారి నాయుడు రామ చంద్రరావు…

ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేసిన ఎంవివి

Mar 16,2024 | 14:28

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : ప్రమాద బాధితులకు ఎల్లప్పుడూ ఏపీ సీఎంజగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అండగా ఉంటుందని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు, తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త ఎంవివి…

బోమ్మురులో వైఎస్ఆర్సిపి కార్యాలయం 

Mar 16,2024 | 13:30

ప్రారంభించిన రాష్ట్ర మంత్రి వేణు ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్ : బోమ్మురు బాలాజీ పేటలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి , రాష్ట్ర…

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి

Mar 16,2024 | 13:23

ప్రజాశక్తి-విజయనగరం కోట : విజయనగరం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…