జిల్లా-వార్తలు

  • Home
  • ఎన్నికల ప్రణాళికలో మా సమస్యల్ని చేర్చండి : కల్లుగీత కార్మికుల డిమాండ్‌

జిల్లా-వార్తలు

ఎన్నికల ప్రణాళికలో మా సమస్యల్ని చేర్చండి : కల్లుగీత కార్మికుల డిమాండ్‌

Apr 21,2024 | 13:38

ప్రజాశక్తి -తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి) : కల్లుగీత కార్మికుల సమస్యలను ఎన్నికల ప్రణాళికలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్‌ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చుత్తిగ నరసింహమూర్తి…

నర్సింగబిల్లి లో ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణ ప్రచారం

Apr 21,2024 | 13:15

ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : కశింకోట మండలంలో నర్సింగబిల్లీ, చింతలపాలెం గ్రామాలలో టిడిపి – జనసేన – బిజెపి పార్టీల శ్రేణులతో ఆత్మీయ సమావేశం అదివారం జరిగింది. ఈ…

ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే : డీఎస్పీ ప్రసాద్‌

Apr 21,2024 | 13:05

ప్రజాశక్తి – చీరాల (బాపట్ల) : ఎలక్షన్‌ కమిషన్‌ సూచించిన ఎన్నికల నిబంధనలను అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళి పాటించాలని, అందుకు విరుద్ధంగా ప్రవర్తించినవారిపై చర్యలు…

తాడిపర్రులో మజ్జిగ చలివేంద్రం ప్రారంభం

Apr 21,2024 | 12:53

ప్రజాశక్తి – ఉండ్రాజవరం (తూర్పు గోదావరి) : మండలంలోని తాడిపర్రులో ఆదివారం మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవిలో స్థానికులతోపాటు, గ్రామం మీదుగా ఇతర ప్రాంతాల నుండి రాకపోకలు…

సిఐటియు సమావేశం

Apr 21,2024 | 12:42

ప్రజాశక్తి -నెల్లూరు : ఇందుకూరుపేట మండల సిఐటియు కమిటీ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో నగర నియోజకవర్గం సిపిఎం అభ్యర్థి మూలం రమేష్‌ ప్రచార కార్యక్రమములో…

గుంతలు తీశారు .. కాలువ నిర్మాణం మరిచారు…

Apr 21,2024 | 12:36

ప్రజాశక్తి – వేంపల్లె (కడప) : వేంపల్లెలోని ప్రధాన రహదారిలో రోడ్డు విస్తరణలో భాగంగా చేపట్టుతున్న డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులు అస్తవ్యస్తంగా చేస్తున్నారు. దీంతో ప్రధాన…

రేపే వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా చిర్ల నామినేషన్‌

Apr 21,2024 | 12:07

ప్రజాశక్తి – ఆలమూరు :22న సోమవారం ఉదయం 09:00 గంటలకు రావులపాలెం పార్టీ కార్యాలయం నుండి భారీ ర్యాలీగా బయలుదేరి కొత్తపేట ఆర్డీవో ఆఫీస్‌ నందు వైసిపి…

బడుగువానిలంకలో టీడీపీ ప్రజాగళం

Apr 21,2024 | 11:33

ప్రజాశక్తి – ఆలమూరు :మండలంలోని బడుగువానిలంకలో జరుగుతున్న ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా కొత్తపేట నియోజకవర్గ టీడీపీ, జనసేన, బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు తనయుడు…

మెనూ పాటించలేదని ఎండిఓ ఆగ్రహం

Apr 21,2024 | 11:29

ప్రజాశక్తి -పెదకూరపాడు:మండలంలోని పొడపాడు గ్రామంలోని ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో శనివారం మెనూ పాటించలేదని ఎండిఓ పి మల్లేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పాఠశాలను ఆమె తనిఖీ…