జిల్లా-వార్తలు

  • Home
  • ఉపాధ్యాయుల చేతుల్లోనే సమాజ భవిష్యత్తు

జిల్లా-వార్తలు

ఉపాధ్యాయుల చేతుల్లోనే సమాజ భవిష్యత్తు

Feb 27,2024 | 23:32

సత్కారం పొందిన ఉపాధ్యాయులతో ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు ప్రజాశక్తి – క్రోసూరు : యుటిఎఫ్‌ స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని కెవిఆర్‌ అండ్‌ జయలకీë ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌, యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో…

అప్పులు చేసి పనులు.. అయినా దక్కని బిల్లులు

Feb 27,2024 | 23:30

చిలకలూరిపేట మున్సిపల్‌ కార్యాలయం ప్రజాశక్తి – చిలకలూరిపేట : చేసిన పనులకు బిల్లులు రాక.. కొత్త పనులు చేయలేక మున్సిపల్‌ కాంట్రాక్టర్లు ఆర్థికంగా సతమతం అవుతున్నారు. ఇకమీదట…

గ్రామాల్లో తాగునీటి సరఫరాలో వివక్ష

Feb 27,2024 | 23:29

ఖాళీ బిందెలతో ధర్నా చేస్తున్న టిడిపి, జనసేన శ్రేణులు ప్రజాశక్తి – వినుకొండ : నీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో ప్రతి ఇంటికి తాగునీటిని సరఫరా చేయాలని…

ఎన్‌ఎఒబిలో రెండో రోజు కొనసాగిన ఎల్‌ అండ్‌ టి కార్మికుల సమ్మె

Feb 27,2024 | 23:12

ప్రజాశక్తి-రాంబిల్లి కనీస వేతనం, పిఎఫ్‌, బోనస్‌, ఓటి ఇవ్వాలని కోరుతూ ఎన్‌ఎఒబిలోని ఎల్‌ అండ్‌ టి కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజు మంగళవారం కూడా కొనసాగింది.…

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి

Feb 27,2024 | 23:10

ప్రజాశక్తి-అనకాపల్లి రానున్న ఎన్నికల్లో నల్లధనం, అక్రమ మద్యం అరికట్టడానికి అవసరమైన నిఘా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టరు రవి పట్టన్‌ శెట్టి అధికారులను…

ఒపిఎస్‌ను పునరుద్ధంచాలని రాజకీయ పార్టీలకు వినతి

Feb 27,2024 | 23:07

ప్రజాశక్తి-మునగపాక పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ యూటీఎఫ్‌ మండల ప్రధాన కార్యదర్శి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో మంగళవారం టిడిపి మండల ఇన్‌ఛార్జి దొడ్డి శ్రీనివాసరావు, వైపిపి మండల…

అంగన్వాడీలకు సమ్మె కాలపు వేతనాలు చెల్లించాలి

Feb 27,2024 | 23:03

ప్రజాశక్తి-రాజవొమ్మంగి అంగన్వాడీలకు సమ్మె కాలపు వేతనాలు ప్రభుత్వం తక్షణమే చెల్లించి వారిని ఆదుకోవాలని ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షురాలు జి…

జాబ్‌ మేళా విజయవంతం

Feb 27,2024 | 23:00

ప్రజాశక్తి-చింతూరు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం, ఐటీడీఏ సంయుక్త ఆధ్వర్యంలో ఎర్రంపేట ఎపిటిడబ్ల్యుఆర్‌ స్కూల్‌లో మంగళవారం నిర్వహించిన మెగా జాబ్‌ మేళా…

వైసిపి నుండి 50 కుటుంబాలు సిపిఎం ప్రజా సంఘాల్లో చేరిక

Feb 27,2024 | 22:59

ప్రజాశక్తి- చింతూరు మండలంలోని ఏడుగురాళ్లపల్లి పంచాయతీ పరిధి లంకపల్లి గ్రామంలోని వైసీపీకి చెందిన 50 కుటుంబాలు సిపిఎం ప్రజా సంఘాల్లో చేరాయి. వారికి సిపిఎం జిల్లా కమిటీ…