జిల్లా-వార్తలు

  • Home
  • భారీగా మద్యం స్వాధీనం

జిల్లా-వార్తలు

భారీగా మద్యం స్వాధీనం

May 10,2024 | 00:50

సత్తెనపల్లి మండలంలో పట్టుబడ్డ మద్యం, నిందితులతో పోలీసులు ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ : పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పోలీసులు గురువారం భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు.…

నేడు మంగళగిరికి సిఎం జగన్‌ రాక

May 10,2024 | 00:50

పాతబస్టాండ్‌ వద్ద స్థల పరిశీలనలో పోలీసులు, అధికారులు ప్రజాశక్తి – మంగళగిరి : ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసిపి అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం మంగళగిరికి…

గొడవలు పెట్టుకుంటే నేరుగా జైలుకే : పల్నాడు ఎస్పీ

May 10,2024 | 00:49

మాట్లాడుతున్న ఎస్పీ బిందుమాధవ్‌ ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పోలింగ్‌ కేంద్రాల వద్ద చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పల్నాడు జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్‌…

గ్రామ్లాలో రాజకీయ చిచ్చు పెడుతున్న బొల్లా : జీవీ

May 10,2024 | 00:46

ప్రజాశక్తి-ఈపూరు:పచ్చటి గ్రామాల్లో రాజకీయ చిచ్చు పెడుతూ గొడవలను ప్రోత్సహిస్తున్న బొల్లా బ్రహ్మనాయుడుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని ఎన్‌డిఎ కూటమి తరుపున వినుకొండ ఎమ్మెల్యే…

బిజెపి, టిడిపి, వైసిపిలను తరిమి కొట్టండి

May 10,2024 | 00:45

సిపిఎం, ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలి కూనవరం బహిరంగ సభలో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో సహా పలువురు వక్తలు పిలుపు ప్రజాశక్తి – రాజమండ్రి…

సార్వత్రిక సమరానికి ఇక మూడ్రోజులే!

May 10,2024 | 00:44

ఎంపీ అభ్యర్థులు శ్రీకృష్ణదేవరాయలు, అనిల్‌కుమార్‌ యాదవ్‌ ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : నరసరావుపేట నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. నరసరావుపేట పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానంపై వైసిపి, ఎన్‌డిఎ…

దళిత, గిరిజన ద్రోహులను ఓడించండి

May 10,2024 | 00:43

– వామపక్ష అభ్యర్థులను గెలిపించండి – దళిత సంఘాల పిలుపు ప్రజాశక్తి- అల్లూరి సీతారామరాజు జిల్లా దళితుల పేరు చెప్పి అధికారంలోకి వచ్చి, రాష్ట్రంలో దళితులకు సంబంధించిన…

ఎన్నికల నిర్వహణలో సెక్టార్‌ అధికారులదే కీలక పాత్ర

May 10,2024 | 00:42

ప్రజాశక్తి-అనకాపల్లి ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో సెక్టార్‌ అధికారుల పాత్ర కీలకమైనదని జిల్లా కలెక్టరు, జిల్లా ఎన్నికల అధికారి రవి పట్టన్‌ శెట్టి అన్నారు. చోడవరం, మాడుగుల, నర్సీపట్నం,…

దోమల నివారణ మందు పిచికారీ

May 10,2024 | 00:40

    ప్రజాశక్తి-దేవరాపల్లి పినకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పినకోట గ్రామంలో గురువారం మలేరియా దోమల నివారణ మందును వైద్య సిబ్బంది ప్రతి ఇంటిలోనూ పిచికారీ చేశారు.…