జిల్లా-వార్తలు

  • Home
  • సమస్యలపై ఫీల్డ్‌ అసిస్టెంట్స్‌ వినతి

జిల్లా-వార్తలు

సమస్యలపై ఫీల్డ్‌ అసిస్టెంట్స్‌ వినతి

Dec 13,2023 | 22:40

ప్రజాశక్తి – సీతానగరం తమ సమస్యలు పరిష్కరించాలని ఫీల్డ్‌ అసిస్టెంట్స్‌ యూనియన్‌ ఉపాధ్యక్షుడు సుంకవల్లి పోశారావు ఆధ్వర్యంలో ఎంపిడిఒ రమేష్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఫీల్డ్‌ అసిస్టెంట్ల…

గ్రామీణ తపాల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

Dec 13,2023 | 22:39

పుట్టపర్తిలో నిరసన వ్యక్తం చేస్తున్న తపాలా ఉద్యోగులు               కదిరి అర్బన్‌ : గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ తపాలా ఉద్యోగులు సమ్మె…

20కల్లా ఓటరు దరఖాస్తుల పరిష్కారం

Dec 13,2023 | 22:38

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంయువ ఓటర్లు, ఓటు హక్కు లేనివారిని గుర్తించి ఓటరుగా నమోదు చేయడంలో వివిధ తేదీల్లో ప్రత్యేక ప్రచారాలు చేపట్టామని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌.తేజ్‌భరత్‌ పేర్కొన్నారు. బుధవారం…

సమ్మె విచ్ఛిన్నానికి ప్రభుత్వం కుట్ర

Dec 13,2023 | 22:38

ఇచ్ఛాపురం : సమ్మెలో పాల్గొన్న అంగన్వాడీలు రెండో రోజూ కొనసాగిన అంగన్వాడీల నిరవధిక సమ్మె ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ అంగన్వాడీ సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం కుట్ర…

అంగన్‌వాడీల సమ్మెతో దద్దరిల్లిన కలెక్టరేట్

Dec 13,2023 | 22:37

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంఅంగన్‌వాడీ వర్కర్లు హెల్పర్లు తమ సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన నిరవధిక సమ్మె రెండో రోజుకు చేరింది. జిల్లావ్యాప్తంగా 3000 మంది అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు బొమ్మూరులోని కలెక్టరేట్‌…

కరువు పరిస్థితులతో నష్టపోయిన అన్నదాతలు

Dec 13,2023 | 22:09

సిఎం సారూ…సమస్యలు వినరూ జీడి మద్దతు ప్రకటన కోసం రైతాంగం ఎదురుచూపులు ఆధునికీకరణకు నోచని వంశధార ఎడమ కాలువ అపరిష్కృతంగానే షట్టర్ల సమస్య నేడు సిఎం జగన్మోహన్‌…

సిఎం పర్యటనకు సర్వం సిద్ధం

Dec 13,2023 | 22:06

ట్రయల్‌ రన్‌ చేస్తున్న హెలీకాప్టర్‌ 2,400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు 160 ఆర్‌టిసి బస్సులు వినియోగం ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి, పలాస ముఖ్యమంత్రి వైఎస్‌…

16న జెడ్‌పి స్థాయీ సంఘ సమావేశాలు

Dec 13,2023 | 22:03

జెడ్‌పి కార్యాలయం ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ జిల్లాపరిషత్‌ స్థాయీ సంఘ సమావేశాలను ఈనెల 16న నిర్వహించనున్నట్లు జెడ్‌పి సిఇఒ ఆర్‌.వెంకట్రామన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు…

ఉత్సవాల బ్రోచర్‌ ఆవిష్కరణ

Dec 13,2023 | 22:10

ప్రజాశక్తి – విజయవాడ : సాహిత్య,సాంస్కతిక సేవా సంస్ధ ‘శ్రీశ్రీ కళావేదిక’ అంతర్జాతీయ ఛైర్మన్‌ కత్తిమండ ప్రతాప్‌ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో నిర్వహించనున్న ”ప్రపంచ…