జిల్లా-వార్తలు

  • Home
  • బి ఫారం అందజేసిన షర్మిల

జిల్లా-వార్తలు

బి ఫారం అందజేసిన షర్మిల

Apr 20,2024 | 00:06

ప్రజాశక్తి – పర్చూరు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి చేతుల మీదుగా పర్చూరు కాంగ్రెస్‌ అభ్యర్ధి నల్లగొర్ల శివ శ్రీలక్ష్మీ జ్యోతి యాదవ్ శుక్రవారం బి ఫారం…

తాటిపర్తి భాగ్యసీమ ఎన్నికల ప్రచారం

Apr 20,2024 | 00:06

ప్రజాశక్తి-పెద్దదోర్నాల: వైసీపీ యర్రగొండపాలెం ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్‌ను గెలిపించాలని కోరుతూ ఆయన భార్య తాటిపర్తి భాగ్య సీమ చౌదరి శుక్రవారం పెద్దదోర్నాలలోని ఎస్సీ కాలనీ, వడ్డె…

టిడిపితోనే వెలుగొండ సాధ్యం

Apr 20,2024 | 00:04

ప్రజాశక్తి – మార్కాపురం వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలో కాబోతుందని, టిడిపి నాయకులు, కార్యకర్తలు ఎన్నికలు అయ్యేవరకు కష్టపడి పని చేయాలని టిడిపి ఎంపీ అభ్యర్థి మాగుంట…

తెలుగుదేశం పార్టీలో చేరిక

Apr 20,2024 | 00:03

ప్రజాశక్తి-పుల్లలచెరువు పుల్లలచెరువు మండలంలోని మానేపల్లి గ్రామానికి చెందిన 40 కుటుంబాలు, అయ్యగానిపల్లి గ్రామానికి చెందిన 50 వైసీపీ కుటుంబాలు శుక్రవారం యర్రగొండపాలెం టిడిపి కార్యాలయంలో ఎంపి అభ్యర్థి…

పేదలకు అండగా ఉంటా : బాలాజీ

Apr 20,2024 | 00:03

ప్రజాశక్తి -పర్చూరు పేదలకు అండగా ఉంటానని వైసిపి ఎంఎల్‌ఎ అభ్యర్థి యడం బాలాజీ అన్నారు మండలంలోని పెద్దివారిపాలెం, ఉప్పుటూరు, నాగులపాలెం గ్రామాల్లో శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు.…

ఉపాధి సిబ్బంది పనితీరు మార్చుకోవాలి

Apr 19,2024 | 23:59

ప్రజాశక్తి-త్రిపురాంతకం: త్రిపురాంతకం మండలంలోని కేసినేనిపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులను జిల్లా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ అర్జున్‌రావు శుక్రవారం పరిశీలించారు. ముందుగా పని నిర్వహిస్తున్న ప్రదేశాన్ని, అక్కడ ఉపాధి…

ఆరోగ్య రక్షణపై అవగాహనా ర్యాలీలు

Apr 19,2024 | 23:41

చొప్పెల్లల్లో డ్రైడే ఫ్రైడే అవగాహన ర్యాలీ ప్రజాశక్తి-యంత్రాంగం జిల్లాలో పలుచోట్ల డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని పిహెచ్‌సి సిబ్బంది శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అవగాహనా ర్యాలీలు నిర్వహించారు.…

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి

Apr 19,2024 | 23:36

అధికారులతో మాట్లాడుతున్న వ్యయ పరిశీలకులు ఉమేష్‌ కుమార్‌ ప్రజాశక్తి-అమలాపురం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని వ్యయ పరిశీలకులు ఉమేష్‌ కుమార్‌ అకౌంటింగ్‌, వీడియో సర్వేలెన్స్‌, ప్లయింగ్‌ బందాలకు…

హామీలు అమలు చేయని వారిని ప్రశ్నించండి

Apr 19,2024 | 23:35

సిపిఎం గన్నవరం అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావు ప్రజాశక్తి-హనుమాన్‌ జంక్షన్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాజధాని నిధులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులివ్వకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసిన వారు…