జిల్లా-వార్తలు

  • Home
  • ఎన్నికల్లో టిడిపి-జనసేనదే విజయం

జిల్లా-వార్తలు

ఎన్నికల్లో టిడిపి-జనసేనదే విజయం

Feb 25,2024 | 23:43

ప్రజాశక్తి-చీమకుర్తి: రాబోయే ఎన్నికల్లో టిడిపి-జనసేనదే విజయమని సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే బిఎన్‌ విజయకుమార్‌ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక రచ్చమిట్ట, గరికమిట్ట సెంటర్లలలో జరిగిన బాబు ష్యూరిటీ…

అనకాపల్లిలో గెలుపునకు సమిష్టగా కృషి

Feb 25,2024 | 23:38

ప్రజాశక్తి -అనకాపల్లి టిడిపి, జనసేన సమిష్టగా కృషి చేసి అనకాపల్లి అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుంటామని ఆ రెండు పార్టీల అనకాపల్లి ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణ…

ప్రభుత్వాలను గద్దె దించే వరకూ పోరాటం

Feb 25,2024 | 23:36

సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ ప్రజాశక్తి – రాజమహేంద్రవరం కేంద్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన సమయం ఆసన్నమైందని సిపిఐ…

తాగునీటి సమస్యపై మహిళల నిరసన

Feb 25,2024 | 23:35

ప్రజాశక్తి-చోడవరం చోడవరం కోటవీధిలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యం ఆదివారం మహిళలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ మంచి నీళ్ళ…

ప్రశాంతంగా గ్రూప్‌-2 పరీక్ష

Feb 25,2024 | 23:34

జిల్లా వ్యాప్తంగా 53 కేంద్రాల్లో నిర్వహణ 84 శాతం మంది హాజరు ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌ జిల్లాలో ఆదివారం జరిగిన గ్రూప్‌-2 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం…

రాష్ట్ర ప్రగతి కోసం టిడిపికి ఓటేయాలి

Feb 25,2024 | 23:33

ప్రజాశక్తి-వడ్డాది రాష్ట్ర ప్రగతి, ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని యువతీ యువకులు మొట్ట మొదటి ఓటును టిడిపికి వేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల…

క్రిటికల్‌ కేర్‌తో మెరుగైన వైద్యం

Feb 25,2024 | 23:32

కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత ప్రజాశక్తి – రాజమహేంద్రవరం జిల్లా ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్యం కోసం క్రిటికల్‌ కేర్‌ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని కలెక్టర్‌…

దిగజారుడి రాజకీయాలు ద్వారంపూడికి పరిపాటి

Feb 25,2024 | 23:28

ప్రజాశక్తి – కాకినాడ అధికారం కోసం దిగజారుడు రాజకీయాలు చేయడం ఎంఎల్‌ఎ ద్వారం పూడి చంద్రశేఖర్‌రెడ్డికి పరి పాటి అని మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండబాబు విమర్శం…

అంకితభావంతో కూడిన సేవలు అవసరం

Feb 25,2024 | 23:26

ప్రజాశక్తి – గండేపల్లి రోగుల పట్ల అంకిత భావంతో కూడిన సేవలు అందిం చాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ కె.నరసింహ నాయక్‌ అన్నారు. ఆదివారం స్థానిక ప్రాథ…