జిల్లా-వార్తలు

  • Home
  • అదనపు తరగతి గదులు ప్రారంభం

జిల్లా-వార్తలు

అదనపు తరగతి గదులు ప్రారంభం

Jan 7,2024 | 16:17

ప్రజాశక్తి – ముసునూరు సిఎం జగన్‌ విద్యార్థుల కోసం అంగన్‌వాడీ దశ నుంచే ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నారని ఎంఎల్‌ఎ మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు అన్నారు. మండల…

ఐవీఎం సంస్థ ఆధ్వర్యంలో ట్రై సైకిల్‌ పంపిణీ

Jan 7,2024 | 16:00

ప్రజాశక్తి-చల్లపల్లి (కృష్ణా) : చల్లపల్లి మండలం పుటిగడ్డలో ఇండియా విలేజ్‌ మినిస్ట్రీస్‌ ఆధ్వర్యంలో ట్రై సైకిళ్లు వీల్‌ చైర్‌ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న…

పిల్లాపాపలతో కలిసి సమ్మెలో పాల్గొన్న కార్మికులు

Jan 7,2024 | 15:11

 దీక్షా శిబిరంలో భిన్న మతాల ప్రార్థన ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ : నిరవధిక సమ్మెలో భాగంగా మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో ఆదివారం కార్మికులు పిల్లాపాపలతో…

సామర్లకోటలో మున్సిపల్ కార్మికులు భారీ ప్రదర్శన

Jan 7,2024 | 15:01

ప్రజాశక్తి -సామర్లకోట రూరల్(కాకినాడ) : మున్సిపల్ కార్మికుల సమ్మెలో భాగంగా ఐదవ రోజు ఆదివారం సామర్లకోటలో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, కాంట్రాక్టు కార్మికులను వెంటనే రెగ్యులర్…

కొనసాగుతున్న అంగన్వాడీ రిలే నిరాహారదీక్షలు

Jan 7,2024 | 14:58

మద్దతు తెలిపిన ప్రజాసంఘాలు ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు కు కనీస వేతనాలు చెల్లించాలని,ఉద్యోగ భద్రత కల్పించాలని,గ్రాట్యుటీ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎపి అంగన్వాడీ…

8న కలెక్టరేట్‌ ముట్టడిని జయప్రదం చేయండి

Jan 7,2024 | 14:53

ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ డ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : రాష్ట్ర ప్రభుత్వంతో నిన్న జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయని, సమ్మె కొనసాగుతుందని ఏపీ మున్సిపల్‌…

21న నంది, జాతీయ సేవారత్న పురస్కారాల ప్రధానోత్సవం

Jan 7,2024 | 14:42

ప్రజాశక్తి-పీలేరు(అన్నమయ్య) : వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తూన్న ప్రముఖులను గుర్తించి వారికి ఈ నెల 21న నంది, జాతీయ సేవారత్న పురస్కారాల ప్రధానం చేయనున్నట్లు అభిలాష…

అంగన్వాడీలు ఎస్మా జీవో 2 కాపీల దగ్ధం

Jan 7,2024 | 14:37

ప్రజాశక్తి – ఉండ్రాజవరం(తూర్పుగోదావరి): తమ న్యాయపరమైన కోర్కెల సాధన కు అంగన్వాడీలు నిర్వహిస్తున్న సమ్మె ఆదివారం 27 వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా శనివారం అంగన్వాడీలను…

రోడ్డు నిబంధనలు పాటించి ప్రమాదాలను అరికట్టండి : అర్బన్ సీఐ లింగప్ప

Jan 7,2024 | 14:32

ప్రజాశక్తి-వి కోట(చిత్తూరు) : ప్రతి ఒక్క వాహనదారుడు రోడ్డు నిబంధనలు పాటించి ప్రమాదాలు అరికట్టేందుకు కృషి చేయాలని వీకోట అర్బన్ సీఐ లింగప్ప తెలిపారు. మండలంలో రోడ్డు…