జిల్లా-వార్తలు

  • Home
  • వృద్ధులను ఇబ్బందులు పెట్టడం అన్యాయం

జిల్లా-వార్తలు

వృద్ధులను ఇబ్బందులు పెట్టడం అన్యాయం

Apr 1,2024 | 12:00

ప్రజాశక్తి-బొబ్బిలి : రాజకీయ కక్షతో వృద్ధులను ఇబ్బందులు పెట్టడం అన్యాయమని ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ…

పెన్షన్లు ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేయాలి

Apr 1,2024 | 11:45

పిసిసి మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి ప్రజాశక్తి – వేంపల్లె : వృద్దులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు…

‘గానలహరి 2024’లో చిన్నారి ఆకుల లక్ష్మీరాయ్ సన్మానం 

Apr 1,2024 | 11:42

ప్రజాశక్తి-నార్పల :  ఆదివారం బెంగళూరు కళ్యాణ్ నగర్ లోని ఇండో ఏషియన్ అకాడమీ సెమినార్ హాల్లో కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య, ఇండో ఏషియన్ అకాడమీ విద్యాసంస్థల…

టిడిపిలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చేరిక

Apr 1,2024 | 11:40

ప్రజాశక్తి-మార్కాపురం: మార్కాపురం మాజీ ఏఎంసి చైర్మన్ డివి.కృష్ణారెడ్డి, వైసిపి నాయకులు ఏరువా రామిరెడ్డి తమ అనుచరులతో ఒంగోలు పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మార్కాపురం…

పనికి వెళ్తూ ‘కూలీ’న బతుకు

Apr 1,2024 | 11:32

విరిగిన వేరుశనగ జల్లెడ జాతీయ రహదారిపై పడిన కూలీలు రెండు నిమిషాలలోనే ప్రాణాలు విడిచిన మహిళా కూలీ ప్రజాశక్తి-వేటపాలెం : వారంతా ఒకే గ్రామానికి చెందిన వ్యవసాయ…

బిజెపి ఎంపి అభ్యర్థిని తొలగించండి.. గిరిజనులకు టిక్కెట్‌ ఇవ్వండి..

Apr 1,2024 | 11:47

ప్రజాశక్తి-కురుపాం : నకిలీ గిరిజన మరియు ఆర్థిక నేరస్థురాలు పాల్పడినటువంటి కొత్తపల్లి గీతకు బిజెపి అధిష్టానం ఎంపీ టికెట్ ఎలా కేటాయించిందని బిజెపి సీనియర్ నాయకులు మరియ…

రాజ్యాంగ పరిరక్షణకు మరో పోరాటానికి సన్నద్ధం కావాలి : సిపిఎం నేతలు

Apr 1,2024 | 11:02

ప్రజాశక్తి-శ్రీకాకుళం : మందస జమీందారీ వ్యతిరేక పోరాటంలో బ్రిటిష్‌ సామ్రాజ్యవాద తూటాలకు బలైన తొలి మహిళ వీరనారి గున్నమ్మ పోరాటస్ఫూర్తితోనే నేడు ప్రజాస్వామ్యం, లౌకికవాదం, రాజ్యాంగ పరిరక్షణకు…

పెన్షన్ల పంపిణీలో జగన్‌ మూర్ఖత్వం : ఎమ్మెల్యే నిమ్మల

Apr 1,2024 | 10:55

పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : వృద్ధులు, దివ్యాంగులు, వితంతు మహిళలకు పంపిణీ చేసే పెన్షన్ల వ్యవహారంలో సీఎం జగన్‌ రాజకీయ లబ్ధితో మూర్ఖత్వంగా వ్యవహరిస్తున్నారని పాలకొల్లు ఎమ్మెల్యే…

ఓటర్ల అవగాహాన మోటర్‌ సైకిల్‌ ర్యాలీ

Apr 1,2024 | 10:47

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌ : ఓటు హక్కు వినియోగించడం మన సామాజిక బాధ్యత అని, తప్పకుండా పోలింగు రోజున పోలింగు కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలి…