జిల్లా-వార్తలు

  • Home
  • తిరుపతిలో తాగునీటి ఎద్దడి

జిల్లా-వార్తలు

తిరుపతిలో తాగునీటి ఎద్దడి

Feb 15,2024 | 21:40

ప్రజాశక్తి-తిరుపతి టౌన్‌ తిరుపతి ఆధ్మాతిక నగరంలో నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే కౌన్సిల్లో తాగునీటి సమస్యపై ముందస్తు చర్చించి వేసవి జాగ్రత్తలు తీసుకోకపోవడం గమనార్హం.…

ఎక్కడినుండో వచ్చి…సింహం నోటికి చిక్కి..

Feb 15,2024 | 21:39

ఎస్వీ జూపార్కులో యువకుడు దుర్మరణంప్రజాశక్తి – తిరుపతి (మంగళం) శ్రీవారి దర్శనానికి వచ్చాడా.. లేదంటే ఇంకైదైనా పనిపైన తిరుపతికి వచ్చాడో తెలియదు.. రాజస్థాన్‌ రాష్ట్రం బన్సూర్‌ ఆల్వార్‌…

గిట్టుబాటు కాని వ్యవసాయం

Feb 15,2024 | 21:37

పదేళ్ల కిందట ఎకరా పొలంలో వరి పండించేందుకయ్యే ఖర్చు రూ.10 వేలు. ఇప్పుడు రూ.35 వేలకు చేరుకుంది. అయితే 75 కిలోల ధాన్యం బస్తాకు మిల్లర్లు చెల్లిస్తున్న…

బిజెపితో జతకట్టే పార్టీల్లో ఉండలేను

Feb 15,2024 | 21:33

కురుపాం: మతతత్వ పార్టీ అయిన బిజెపితో జత కట్టిన ఏ పార్టీలోనూ ఉండలేనని కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్‌ చంద్రదేవ్‌ అన్నారు. గురువారం సాయంత్రం తన…

టిడిపికి కిశోర్‌చంద్రదేవ్‌ రాజీనామా

Feb 15,2024 | 21:31

ప్రజాశక్తి-కురుపాం :  తెలుగుదేశం పార్టీకి కేంద్ర మాజీమంత్రి వైరిచర్ల కిశోర్‌ చంద్ర సూర్యనారాయణదేవ్‌ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు ఫ్యాక్సుద్వారా రాజీనామా…

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

Feb 15,2024 | 21:28

ప్రజాశక్తి – కడప అర్బన్‌ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు ఐక్య కార్యచరణ సమితి (జెఎసి) పిలుపు మేరకు గురువారం భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలతో…

న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

Feb 15,2024 | 21:27

ప్రజాశక్తి – చాపాడు అందుబాటులో ఉన్న న్యాయ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మైదుకూరు జూనియర్‌ సివిల్‌ జడ్జి ఖాజా మైనుద్దీన్‌ పేర్కొన్నారు. మండల న్యాయ…

ప్రశ్నిస్తేనే సమాజంలో మార్పు : జెవివి

Feb 15,2024 | 21:24

ప్రజాశక్తి – కడప అర్బన్‌ ప్రశ్నించడం ద్వారానే సమాజం మార్పు చెందుతుందని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర మాజీ కార్యదర్శి రఘునాథరెడ్డి అన్నారు. జెవివి కళా జాతాలో భాగంగా…

ఉపాధి శిక్షణ ప్రారంభం

Feb 15,2024 | 21:26

 ప్రజాశక్తి-శృంగవరపుకోట  : గొంప క్రిష్ణ విద్యా సంకల్పం కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఉచితంగా బ్యూటీషియన్‌, టైలరింగ్‌ కోర్సులను టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప క్రిష్ణ గురువారం ప్రారంభించారు,…