జిల్లా-వార్తలు

  • Home
  • ‘దువ్వాడ’కు బి-ఫామ్‌ అందజేత

జిల్లా-వార్తలు

‘దువ్వాడ’కు బి-ఫామ్‌ అందజేత

Apr 23,2024 | 23:17

బి-ఫామ్‌ అందుకుంటున్న దువ్వాడ శ్రీనివాస్‌ టెక్కలి రూరల్‌ : టెక్కలి నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న దువ్వాడ శ్రీనివాస్‌కు నియోజకవర్గ పరిశీలకులు కాయల వెంకటరెడ్డి,…

మోటార్ల ద్వారా తాగునీరు తరలింపు

Apr 23,2024 | 23:17

ప్రజాశక్తి-పెడన వేసవి కాలంలో ప్రజలు దాహార్తి తీర్చేందుకు కెనాల్‌, ఛానళ్లు ద్వారా విడుదల చేసిన నీటిని మోటార్ల ద్వారా తరలిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నీటిని ఆయా మండలాల్లోని…

కృష్ణాలో 28 నామినేషన్లు

Apr 23,2024 | 23:15

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా) కృష్ణాజిల్లాలో నామినేషన్ల స్వీకరణ ఐదో రోజు మంగళవారం 28 నామినేషన్లు దాఖలయ్యాయి. మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి వల్లభనేని అనుదీప్‌ జనసేన పార్టీ అభ్యర్థిగా రెండు…

విద్వేష ప్రసంగాలు సరికాదు

Apr 23,2024 | 23:15

సిపిఎం ‘సెంట్రల్‌’ అభ్యర్థి సిహెచ్‌.బాబూరావు 30వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం ప్రజాశక్తి-విజయవాడ మత చిచ్చు రేపుతూ, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ మోడీ విద్వేష ప్రసంగాలు చేయడం సరికాదని ఇండియా…

కాంగ్రెస్‌లో 50 కుటుంబాలు చేరిక

Apr 23,2024 | 23:15

పార్టీలోకి ఆహ్వానిస్తున్న త్రినాథ్‌బాబు ప్రజాశక్తి- పలాస పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పురుషోత్తపురం, లేబర్‌ కాలనీకి సంబంధించి 50 కుటుంబాలు కాంగ్రెస్‌ నాయకులు బద్రి సీతమ్మ ఆధ్వర్యాన కాంగ్రెస్‌…

నామినేషన్‌ వేసిన రవికుమార్‌

Apr 23,2024 | 23:12

నామినేషన్‌ పత్రాలను ఆర్‌ఒ నవీన్‌కు అందజేస్తున్న రవికుమార్‌ ప్రజాశక్తి- ఆమదాలవలస పట్టణంలోని తహశీల్దార్‌ కార్యాలయంలో టిడిపి అభ్యర్థిగా కూన రవికుమార్‌ నామినేషన్‌ దాఖలు చేసారు. మంగళవారం ఉదయం…

పార్లమెంట్‌కు నాలుగు, అసెంబ్లీకి 24

Apr 23,2024 | 22:54

నామినేషన్‌ పత్రాలను అందజేస్తున్న అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆరో రోజు మంగళవారం శ్రీకాకుళం పార్లమెంట్‌…

పాలనా అంశాలపై కలెక్టర్లతో సిఎస్‌ సమీక్ష

Apr 23,2024 | 22:54

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్‌ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కెఎస్‌.జవహర్‌ రెడ్డి జిల్లా కలెక్టర్లతో మంగళవారం పరిపాలనా అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. విజయవాడలోని సిఎస్‌ క్యాంపు కార్యాలయం నుంచి…

వైసిపిని గద్దె దించడమే లక్ష్యం

Apr 23,2024 | 22:52

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, యు.కొత్తపల్లిరైతాంగాన్ని ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహించిన వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దించేలా ప్రజలు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌…