జిల్లా-వార్తలు

  • Home
  • తొలి ఓటు రాష్ట్ర ప్రగతిని చాటాలి : మై ఫస్ట్‌ ఓట్‌ ఫర్‌ సీబీఎన్‌ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ అనగాని సత్య్రపసాద్‌

జిల్లా-వార్తలు

తొలి ఓటు రాష్ట్ర ప్రగతిని చాటాలి : మై ఫస్ట్‌ ఓట్‌ ఫర్‌ సీబీఎన్‌ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ అనగాని సత్య్రపసాద్‌

Mar 9,2024 | 23:46

జాశక్తి – రేపల్లె రాష్ట్రాభివృద్ధికి పాటుపడే నేతను గుర్తించి, ఆలోచించి తొలిసారి ఓటు హక్కు పొందిన యువత సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు వేయాలని ఎంఎల్‌ఎ అనగాని సత్యప్రసాద్…

దేశంలో మహిళలకు సముచిత స్థానం

Mar 9,2024 | 23:43

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌భారతదేశంలో ఇదిహాస, పురాణ కాలాల నుంచీ మహిళలకు సముచిత స్థానం లభిస్తోందని కలెక్టర్‌ మాధవీలత అన్నారు. స్థానిక కంబాల చెరువు సమీపంలోని వై.జంక్షన్‌ వద్ద…

బిజెపి పాలనలో మహిళలపై దాడులు

Mar 9,2024 | 23:42

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధికేంద్రంలోని బిజెపి పాలనలో మహిళలపై మానసిక, శారీరక దాడులు పెరిగాయని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐద్వా,…

వైసీపీలో చేరిక

Mar 9,2024 | 23:41

ప్రజాశక్తి – భట్టిప్రోలు మండలంలోని అద్దేపల్లి గ్రామంలో ఆరు ఎస్టి, 20ముస్లిం కుటుంబాలు టిడిపి నుండి వైసీపీలో శనివారం చేరారు. వీరికి వైసీపీ ఇన్చార్జి వరికూటి అశోక్…

దళారుల చెరలో దుంప రైతులు

Mar 9,2024 | 23:40

ప్రజాశక్తి- గోకవరంఈ ఏడాది దుంప ధర పెంచక పోతారా, పంట బాగా పండక పోతుందా అని ఎంతో ఆశతో రైతులు సాగు చేపట్టారు. దిగిబడి అంతంత మాత్రమే.…

నేడు మన్యం బంద్‌

Mar 9,2024 | 23:38

ప్రజాశక్తి-పాడేరు:ఆదివాసీ స్పెషల్‌ డిఎస్సి నోటిఫికేషన్‌ వెంటనే ప్రకటించాలని, జీవో 3కు చట్టబద్ధతకై ఆర్డినెన్స్‌ జారీ చేయాలనే తదితర డిమాండ్లతో ఆదివాసి గిరిజన సంఘం ఈనెల 10న ఆదివారం…

టిడిపి, జనసేనతోనే రాష్ట్ర అభివృద్ది

Mar 9,2024 | 23:37

ప్రజాశక్తి – వేమూరు అమృతలూరు మండలం యలవర్రు గ్రామంలో టిడిపి, జనసేన ఎన్నికల ప్రచారం మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు శనివారం నిర్వహించారు. రాష్ట్రంలో వైసిపి…

ముగిసిన కృషి సఖి సభ్యుల శిక్షణ

Mar 9,2024 | 23:31

ప్రజాశక్తి – వేమూరు కొల్లూరు మండలం దోనెపూడి గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు పండించిన పంటలను క్షేత్ర పరిశీలన చేశారు. ఎఫ్‌పిఓ ఏపిఎం చిన్నయ్య ఆధ్వర్యంలో…

కార్పొరేట్ స్కూల్‌కు ఎందుకు వెళ్తున్నాం

Mar 9,2024 | 23:30

ప్రజాశక్తి -శింగరాయకొండ విద్యా వ్యవస్థ బాగలేదని చెబుతూనే ఉన్నాం. కానీ గ్రామంలోని స్కూలు వదిలి కార్పొరేట్ స్కూల్‌కు ఎందుకు వెళ్తున్నామో ఒక్కసారి ఆలోచించాల్సిన అంశమని హైకోర్టు న్యాయమూర్తి…