జిల్లా-వార్తలు

  • Home
  • టిడిపిలో నేతల్లో దిగులు, గుబులు

జిల్లా-వార్తలు

టిడిపిలో నేతల్లో దిగులు, గుబులు

Mar 8,2024 | 23:51

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రానున్న ఎన్నికల్లో బిజెపితో కలిసి పోటీ చేయాలని టిడిపి అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై ఆ పార్టీ నేతల్లో అంతర్మథనం జరుగుతోంది.…

జగనన్నతోనే సంక్షేమ పదకాలు

Mar 8,2024 | 23:55

ప్రజాశక్తి – చీరాల మండలంలోని కావూరివారిపాలెం పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం వైసిపి ఇన్‌ఛార్జి కరణం వెంకటేశ్‌ శుక్రవారం నిర్వహించారు. లబ్ధిదారులతో…

మార్కెట్‌ ధర ప్రకారమే పరిహారమివ్వాలి

Mar 8,2024 | 23:50

రిలే దీక్షలనుప్రాంరభిస్తున్న సిపిఎం బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్‌ గంగయ్య ప్రజాశక్తి – దుగ్గిరాల, వేమూరు : శుభం మహేశ్వరి కోల్డ్‌ స్టోరేజ్‌ అగ్ని ప్రమాద బాధిత…

ప్రారంభమైన పిడుగురాళ్ల రోడ్డు పనులు

Mar 8,2024 | 23:49

ప్రజాశక్తి – పర్చూరు వాడరేవు, పిడుగురాళ్ల జాతీయ రహదారి నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే ప్రయాణికులకు మంచి రవాణా సౌకర్యం చేకూరనుంది.…

శైవక్షేత్రాల కిటకిట

Mar 8,2024 | 23:48

కోటప్పకొండ వద్ద విద్యుత్‌ ప్రభలు ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి: మహాశివరాత్రి సందర్భంగా గుంటూరు, పల్నాడు జిల్లాలోని శైవక్షేత్రాలకు సందర్శకులు భారీగా తరలివచ్చారు. ఉమ్మడి జిల్లాలోని పలు శైవక్షేత్రాలు…

అందుబాటులో ఆధునిక వైద్యం : జివిఆర్‌ హాస్పిటల్‌ ప్రారంభంలో డాక్టర్ పేరయ్య చౌదరి, డాక్టర్ గోరంట్ల సుబ్బారావు

Mar 8,2024 | 23:43

ప్రజాశక్తి – చీరాల పేద ప్రజలకు నాణ్యమైన ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినట్లు డాక్టర్‌ పేరయ్యచౌదరి, డాక్టర్‌ గోరంట్ల సుబ్బారావు పేర్కొన్నారు. స్థానిక చర్చి రోడ్డు,…

గిరిజన మహిళల వినూత్న నిరసన

Mar 8,2024 | 23:42

ప్రజాశక్తి-అనంతగిరి:మహిళా దినోత్సవం సందర్భంగా మండలంలోని కివర్ల పంచాయతీ జగడాలమామిడి, తెంగిళ్లబంధ, సీమరాయి ఆదివాసి గిరిజన మహిళలు శుక్రవారం డోలి మోతతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు…

మన్యం బంద్‌ను జయప్రదం చేయాలి

Mar 8,2024 | 23:40

ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌:ఈ నెల 10 న జరిగే మన్యం బంద్‌ ను విజయవంతం చేయాలని శుక్రవారం ఆదివాసీ గిరిజన సంఘం అధ్వర్యంలో మండల కేంద్రం, డుంబ్రిగుడ…

మోడీ ప్రభుత్వానికి తలొగ్గిన వైసిపి సర్కారు

Mar 8,2024 | 23:39

ప్రజాశక్తి -పాడేరు: కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి రాష్ట్రంలోని వైసీపీ సర్కారు పూర్తిగా తలొగ్గిందని, గిరిజన చట్టాలను హక్కులను కాలరాసిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కొత్తపల్లి…