జిల్లా-వార్తలు

  • Home
  • టిడిపి ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గోనా ప్రతాప్‌

జిల్లా-వార్తలు

టిడిపి ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గోనా ప్రతాప్‌

Jan 27,2024 | 00:40

ప్రజాశక్తి-వెలిగండ్ల: వెలిగండ్ల మండలం గుడిపాటిపల్లి గ్రామానికి చెందిన గోనా ప్రతాప్‌ టిడిపి ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. శుక్రవారం కనిగిరిలోని అమరావతి క్యాంపు కార్యాలయంలో…

న్యాయం కోరితే లంచం అడుగుతున్నారు

Jan 27,2024 | 00:36

ప్రజాశక్తి-కనిగిరి: తనపై దాడి చేసిన వారిపై చర్యలు చేపట్టి న్యాయం చేయాలని పోలీసులను కోరితే లంచం ఇస్తేనే చేస్తామంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని అర్బన్‌…

విద్యార్థుల ప్రతిభ

Jan 27,2024 | 00:33

ప్రజాశక్తి -జి.మాడుగుల: ఇటీవల కడపలో రాష్ట్రస్థాయి చైన్‌ స్క్వేర్‌ పోటీల్లో బొయితిలి పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థులు బి, చంటిబాబు, తవుడు బాబు ప్రతిభ చాటారు.…

మురిసిన మువ్వన్నెల పతాక

Jan 27,2024 | 00:31

ప్రజాశక్తి-సంతనూతలపాడు: డెబ్భై అయిదవ గణతంత్ర వేడుకలు వాడవాడలా ఘనంగా జరిగాయి. శుక్రవారం పలు కార్యాలయాల్లో మువ్వన్నెల పతాక రెపరెపలాడింది. జరిగాయి. సంతనూతలపాడు మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో…

ఓటిపోయే అభ్యర్థికి టిడిపి టికెట్‌

Jan 27,2024 | 00:29

ప్రజాశక్తి- పెదబయలు: అరకు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఓడి పోయే అభ్యర్థిని సమన్యయ కర్తగా నియమించి పార్టీ అధిష్టానం తప్పు చేసిందని మాజీ ఎస్సి ఎస్టీ కమిషన్‌…

28న బహిరంగ సభను జయప్రదంచేయాలి

Jan 27,2024 | 00:27

ప్రజాశక్తి -డుంబ్రిగుడ: యుటిఎఫ్‌ రాష్ట్ర సంఘం పిలుపుమేరకు ఓట్‌ ఫర్‌ ఓపిఎస్‌ నినాదంతో ఈనెల 28న రాజమండ్రిలోని ఎస్‌కేవిటి డిగ్రీ కళాశాలలో నిర్వహించే భారీ బహిరంగ సభను…

అందరి భాగస్వామ్యంతోనే అభివృద్ధి

Jan 27,2024 | 00:26

ప్రజాశక్తి -పాడేరు:జిల్లా కేంద్రంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. జిల్లా అధికార యంత్రాంగం స్థానిక తలారిసింగి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత…

మోడీ ప్రభుత్వం నవయవంచన

Jan 27,2024 | 00:24

గుంటూరులో ప్రదర్శన నరసరావుపేటలో ప్రదర్శన ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : ఢిల్లీలో రైతు ఉద్యమం సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, దొడ్డిదారిన చట్టాలు…

ఘనంగా గణతంత్ర దినోత్సవం

Jan 27,2024 | 00:23

జెండా వందనం చేస్తున్న కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌, ఎస్పీ రవిశంకర్‌రెడ్డి తదితరులు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : సత్తెనపల్లి రోడ్డులోని జిల్లా క్రీడా ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన 75వ గణతంత్ర…