జిల్లా-వార్తలు

  • Home
  • విద్యార్థికి రోటరీ చేయూత

జిల్లా-వార్తలు

విద్యార్థికి రోటరీ చేయూత

Jan 19,2024 | 23:53

ప్రజాశక్తి – వేటపాలెం చదువు మీద ఆసక్తి ఉన్న పేదరికం కారణంతో ఫీజుకట్టలేని విద్యార్థినికి రోటరీ క్లబ్ ఆర్థిక సహాయం అందించింది. వేటపాలెం చేనేతపురి కాలనీ చెందిన…

ప్రభుత్వం మొండి వైఖరి వీడాలి : యుటిఎఫ్‌

Jan 19,2024 | 23:52

ప్రజాశక్తి-మార్కాపురం : ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని యుటిఎఫ్‌ డిమాండ్‌ చేసింది. యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలో శుక్రవారం సాయంత్రం ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో…

ఉద్యోగుల బకాయిలు తీర్చకపోవడం అన్యాయం

Jan 19,2024 | 23:52

ప్రజాశక్తి – విశాఖ కలెక్టరేట్‌ ఉద్యోగ, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉన్న రూ.18 వేలా 96 కోట్లును చెల్లించకపోవడం ఎలాంటి న్యాయమో ప్రభుత్వ పెద్దలు చెప్పాలని…

ల్యాండ్‌ ఫిల్‌ విస్తరణ ఆపాలని నిరసన

Jan 19,2024 | 23:51

ప్రజాశక్తి – పరవాడ పరవాడ జెఎన్‌ ఫార్మసిటీ డెవలపర్‌ రాంకీ యాజమాన్యం తాడి గ్రామంలో చేపట్టనున్న ల్యాండ్‌ ఫిల్‌ విస్తరణను తక్షణమే ఆపాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో…

21న మండలిలో మాస్టారు పుస్తకావిష్కరణ

Jan 19,2024 | 23:50

ప్రజాశక్తి – బాపట్ల విద్యావేత్త మాజీ ఎంఎల్‌సి విఠపు బాలసుబ్రమణ్యం ప్రసంగాల సంకలనం మండలిలో మాస్టారు పుస్తకావిష్కరణ ఈనెల 21న గుంటూరు ఎన్జీఒ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు…

మరింత అధికంగా రైతు రుణాలు మంజూరు

Jan 19,2024 | 23:49

ప్రజాశక్తి- అనకాపల్లి జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాల రైతులకు మరింత ఎక్కువగా రైతు రుణాలు మంజూరు చేయించాలని జిల్లా కలెక్టర్‌ రవి పట్టణన్‌ శెట్టి అధికారులను ఆదేశించారు.…

మార్పు కనపడేలా ఏకాగ్రతతో పనిచేయాలి

Jan 20,2024 | 00:05

పల్నాడు జిల్లా: జిల్లాలో వినూనత్నంగా చేపట్టిన గ్రామోదయం, నగరోదయం కార్య క్రమంలో మండల ప్రత్యేక అధికారులు గుర్తించిన పనులపై తగిన ఉత్తర్వులు జారీచేసి పనులు త్వరితగతిన పూర్త…

పాఠశాలలకు చిత్రపటాలు బహుకరణ

Jan 19,2024 | 23:48

ప్రజాశక్తి బాపట్ల మండలంలోని ఆదర్శనగర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు జి భారతీదేవి సహకారంతో తొలి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబా పూలే, జ్యోతిబాపూలే చిత్రపటాలను మండలంలోని అన్ని పాఠశాలలకు…

కెవిపిఎస్‌ 2024 క్యాలెండర్‌ ఆవిష్కరణ

Jan 19,2024 | 23:47

ప్రజాశక్తి – కాకినాడ కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కెవిపిఎస్‌) కాకి నాడ జిల్లా 2024 క్యాలెండర్‌ను శుక్రవారం స్థానిక సుందరయ్య భవన్‌ వద్ద సీనియర్‌ దళిత నాయ…