జిల్లా-వార్తలు

  • Home
  • నరసాపురంలో ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం

జిల్లా-వార్తలు

నరసాపురంలో ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం

Mar 24,2024 | 17:25

ప్రజాశక్తి-నరసాపురం:మూడు వారాలకు మించి దగ్గు ఉంటే అది క్షయ వ్యాధి కావొచ్చని , అవగాహన కలిగి ,జాగ్రత్తలు వహించాలని నరసాపురం ఏరియా ఆసుపత్రి సూపరడెంట్ ఆర్.సుప్రియ అన్నారు.ప్రపంచ…

క్షయ వ్యాధి నివారణ దినోత్సవం

Mar 24,2024 | 13:59

ప్రజాశక్తి-అద్దంకి  : ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా హెల్ఫ్ టిఐ వారి ఆధ్వర్యంలో అద్దంకి డిఐసి పరిధిలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించటం ఆదివారం జరిగింది.…

డొనేషన్లు వేసుకుని గెలిపించుకుంటాం

Mar 24,2024 | 13:40

గుండ వర్గీయులు ప్రకటన ప్రజాశక్తి – శ్రీకాకుళం : డొనేషన్లు వేసుకుని గుండ లక్ష్మి దేవినీ గెలిపించుకుంటామని గుండ వర్గీయులు ప్రకటించారు. అరసవల్లిలోని గుండ నివాసంలో ఆత్మీయ…

బొలిశెట్టిని కలిసిన సుమన్

Mar 24,2024 | 13:37

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం: మంచి మనసున్న వ్యక్తి, కష్టాల్లో ఉన్నవారికి తానున్నానంటూ సహాయపడే బొలిశెట్టి శ్రీనివాస్ ను తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే గెలిపించాలని సినీ నటుడు సుమన్ పిలుపునిచ్చారు. ఆదివారం…

మన పంతం… టీబి అంతం…

Mar 24,2024 | 13:01

ప్రజాశక్తి-కలకడ: మన పంతం.. టిబి వ్యాధి అంతం చేయడమేనని ఎర్రకోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి జవహర్ బాబు పేర్కొన్నారు. మండలంలోని ఎర్రకోట పల్లి ప్రాథమిక ఆరోగ్య…

ఘనంగా మట్టలాదివారపు ఊరేగింపు 

Mar 24,2024 | 12:52

ప్రజాశక్తి-రెడ్డిగూడెం(ఎన్టీఆర్ జిల్లా):  మండలంలో మట్టలాదివారపు ఊరేగింపు, ఆరాధనలు ఘనంగా నిర్వహించారు. ఏసుక్రీస్తు యెరూషలేము ప్రవేశం ను గుర్తు చేసుకుంటూ క్రైస్తవులు జరుపుకునే ఈ వేడుకల ఊరేగింపు ప్రతి…

టిడిపి ఎమ్మెల్యే స్వామికి మాతృ వియోగం

Mar 24,2024 | 12:20

ప్రజాశక్తి-ప్రకాశం జిల్లా : కొండేపి టిడిపి ఎమ్మెల్యే స్వామికి మాతృ వియోగం చెందారు. గత కొన్నిరోజులుగా ఎమ్మెల్యే తల్లి డోలా సుబ్బమ్మ అనారోగ్య బారిన పడి వైద్యం  పొందుతున్నారు. శనివారం…