ఖాళీ బిందెలతో నిరసన
ప్రజాశక్తి-రోలుగుంట:మండలంలోని రత్నంపేట పంచాయతీ పనసలపాడు గ్రామంలో జలజీవన్ మిషన్ పనులు ప్రారంభించాలని ఆదివాసీ గిరిజన మహిళలు బుధవారం ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం…
ప్రజాశక్తి-రోలుగుంట:మండలంలోని రత్నంపేట పంచాయతీ పనసలపాడు గ్రామంలో జలజీవన్ మిషన్ పనులు ప్రారంభించాలని ఆదివాసీ గిరిజన మహిళలు బుధవారం ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం…
ప్రజాశక్తి -యంత్రాంగం భీమునిపట్నం : ఆర్థిక బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ యుటిఎఫ్ భీమిలి మండల కమిటీ ఆధ్వర్యాన బుధవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు…
ప్రజాశక్తి -పాడేరు: తమ సమస్యలు పరిష్కారం చేయాలని అంగన్వాడీ కార్మికులు పాడేరు ఎమ్మెల్యే కొట్ట గుల్లి భాగ్యలక్ష్మి ఇంటి ముందు బుధవారం బైఠాయించారు. సమస్యల పరిష్కారం కోసం…
ప్రజాశక్తి-ముంచింగిపుట్టు: కాఫీ రైతుల బకాయి సొమ్ము చెల్లించాలని, నిచ్చెనలు, కత్తెర్లు అందించి రైతులు పండించిన కాఫీ గిట్టుబాటు ధర కల్పించాలని ఆదివాసి గిరిజన సంఘం మండల అధ్యక్షుడు…
పజాశక్తి – కాకినాడ సమగ్ర శిక్ష ఉద్యోగుల సహ నాన్ని పరీక్షిం చవద్దని యూనియన్ జెఎసి అధ్యక్ష, కార్యదర్శులు ఎం.చంటిబాబు, సత్య నాగమణి, సిఐటియు జిల్లా ప్రధాన…
ప్రజాశక్తి-చాగల్లుజైపూర్ సుగర్ ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ రాజేశ్వరి రామకృష్ణన్కు పలువురు ఘనంగా నివాళి అర్పించారు. రాజేశ్వరి రామకృష్ణన్ విద్యాలయంలో స్కూల్ చైర్మన్ ఆళ్ల శివకుమార్ అధ్యక్షతన బుధవారం…
డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే జైలుకే: ఎస్ఐప్రజాశక్తి-బుచ్చినాయుడు కండ్రిగ: డిసెంబర్ 31వ తేదీ రాత్రి పూర్తి స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని పట్టుబడితే జైలుకు వెళతారని,…
ప్రజాశక్తి-రాజమహేంద్రవరంపాఠశాల, విద్యా శాఖలో పని చేస్తున్న సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలనే డిమాండ్ల సాధన కోసం చేస్తున్న సమ్మె బుధవారం నాటికి ఎనిమిదో రోజుకు…
ప్రజాశక్తి – కాకినాడ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాల సంఖ్య సుమారు 18 శాతం తగ్గినట్లు జిల్లా ఎస్పి ఎస్.సతీష్ కుమార్ తెలిపారు. ఎస్పి…