జిల్లా-వార్తలు

  • Home
  • పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి : కలెక్టర్‌

జిల్లా-వార్తలు

పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి : కలెక్టర్‌

Jan 19,2024 | 21:08

ప్రజాశక్తి-కడప అర్బన్‌ జిల్లాలో కొత్త పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను మరింత ప్రోత్సహించాలని కలెక్టర్‌ వి. విజరు రామరాజు డిఐఇపిసి సభ్యులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన…

అంబేద్కర్‌ ఆశయాలకు అంకితమవుదాం : కలెక్టర్‌

Jan 19,2024 | 21:35

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌  :  డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని కలెక్టరు నిశాంత్‌ కుమార్‌ తెలిపారు. శుక్రవారం స్థానిక గిరిమిత్ర భవనంలో…

నత్తనడకన ఆధునీకరణ పనులు

Jan 19,2024 | 21:31

ప్రజాశక్తి – పాచిపెంట :  జిల్లాలో కీలకమైన పెద్దగెడ్డ రిజర్వాయర్‌ ఆధునీకరణ పనులు మూడేళ్లు గడుస్తున్న తుది దశకు చేరుకోవడం లేదు. పనులు ప్రారంభించి మూడేళ్లలో కేవలం…

బెల్ట్‌ షాపులపై ప్రత్యేక నిఘా : ఎస్‌పి

Jan 19,2024 | 20:44

ప్రజాశక్తి-మెరకముడిదాం :  జిల్లాలో గతంలో కంటే ప్రమాదాల సంఖ్య తగ్గిందని ఎస్‌పి దీపిక తెలిపారు. బెల్ట్‌షాపులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. శుక్రవారం మండలంలోని బుదరాయవలస…

అంబేద్కర్‌ విగ్రహాల వద్ద అంగన్వాడీల నిరసనలు

Jan 19,2024 | 20:14

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె గురువారం నాటికి 39వ రోజుకు చేరుకుంది.…

ప్రభుత్వ రంగాన్ని కాపాడండి

Jan 19,2024 | 19:53

 ప్రజాశక్తి-శృంగవరపుకోట :  ప్రభుత్వ రంగాన్ని కాపాడే ఎల్‌ఐసిని బలోపేతం చేయాలని ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ అధ్యక్షుడు టి. జగన్నాథం, కార్యదర్శి జి.నానిగురు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌…

సిటియులో పిజి అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ విడుదల

Jan 19,2024 | 19:33

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  కేంద్రీయ గిరిజ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న వివిధ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగామ్‌లలో 2024-25 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు ఎన్‌టిఎ కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ పీజీ…

95కిలోల గంజాయి స్వాధీనం

Jan 19,2024 | 19:28

 ప్రజాశక్తి-గజపతినగరం  :  స్థానిక ఆర్‌టిసి కాంప్లెక్సు వద్ద పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో 95కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం స్థానిక పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల…

నర్తన శాల విద్యార్థులకు రికార్డ్స్‌ బుక్‌లో స్థానం

Jan 19,2024 | 19:27

 ప్రజాశకి-విజయనగరం టౌన్‌  : ఇటీవల అంతర్జాతీయ కర్ణాటక సంగీత నృత్య అకాడమీ నిర్వహించిన నృత్య పోటీలలో విజయనగరానికి చెందిన నర్తనశాల విద్యార్థులు పాల్గొని రికార్డ్స్‌ బుక్‌లో స్థానం…