జిల్లా-వార్తలు

  • Home
  • పోలీస్‌ సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి: ఎస్‌పి

జిల్లా-వార్తలు

పోలీస్‌ సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి: ఎస్‌పి

Mar 14,2024 | 01:15

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: పోలీస్‌ కుటుంబాలకు అండగా వుంటూ వారి సమస్యల పరిష్కరానికి ఎళ్లవేళలా సిద్ధంగా ఉంటామని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్‌…

వెటర్నరీ ఫెడరేషన్‌ ఛైర్మన్‌గా రమేష్‌బాబు

Mar 14,2024 | 01:11

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: పశు సంవర్ధక శాఖ ఆవరణలో ఉత్కంఠ భరితంగా జరిగిన ఉమ్మడి ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్‌ నాన్‌-గ్రాడ్యుయేట్‌ వెటర్నరీ ఫెడరేషన్‌ మూడు సంఘాల అనుబంధం (విఏఎల్‌ఎస్‌ఏ,…

కొవ్వొత్తులతో ర్యాలీ

Mar 14,2024 | 01:08

కొవ్వొత్తులతో ర్యాలీప్రజాశక్తి-కనిగిరిగీతాంజలి మతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పులి శాంతి, వైసిపి రాష్ట్ర మహిళా కార్యదర్శి తమ్మినేని సుజాత రెడ్డిలు ప్రభుత్వాన్ని…

టిడిపిలో చేరిన నల్లమల్లి బాలు

Mar 14,2024 | 01:05

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: ఒంగోలు నగరానికి చెందిన వైసిపి ఆర్యవైశ్య నాయకులు నల్లమల్లి బాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. స్థానిక టిడిపి కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో బుధవారం జరిగిన…

16న టిడిపిలో చేరనున్న మాగుంట

Mar 14,2024 | 00:53

ప్రజాశక్తి-ఒంగోలు: కలెక్టరేట్‌ ఒంగోలు పార్లమెంట్‌ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవ రెడ్డి ఈనెల 16న తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఇటీవల మాగుంట శ్రీనివాసులు…

బహిరంగసభ కోసం భూమిపూజ

Mar 14,2024 | 00:50

ప్రజాశక్తి -బాపట్ల జిల్లా: చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద ఈ నెల 17నలో జరిగే టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి సభకు బుధవారం టిడిపి నేతలు భూమిపూజ చేశారు. వచ్చే…

మున్సిపల్‌ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి

Mar 14,2024 | 00:27

ప్రజాశక్తి-రేపల్లె: మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ వర్కర్స్‌ సమస్యలు పరిష్కరిం చాలని, కనీస వేతనాలు అమలుచేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ సీఐటీయూ రాష్ట ప్రధాన…

నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తా: బలరాం

Mar 14,2024 | 00:25

ప్రజాశక్తి-చీరాల: ప్రజల సమస్యల పరిష్కరిస్తూ అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ చీరాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీర్చిదిద్దుతానని తాజా మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. బుధవారం…

పోషకాహార పక్షోత్సవాలు

Mar 14,2024 | 00:20

ప్రజాశక్తి-కర్లపాలెం: కర్లపాలెం మండలం పేరలి పడమర గొల్లపాలెంలో పోషకాహార పక్షోత్సవాలు నిర్వహించారు. చిరు ధాన్యాలతో వంటల పోటీలు నిర్వహించారు. చిరుధాన్యాలు, ఆకు కూరల ఆవశ్యకత గురించి తెలియజేశారు.…