జిల్లా-వార్తలు

  • Home
  • తొలిగించిన పింఛన్‌ ఇప్పించాలని వినతి

జిల్లా-వార్తలు

తొలిగించిన పింఛన్‌ ఇప్పించాలని వినతి

Feb 19,2024 | 21:12

పింఛన్‌ను పునరుద్ధరించాలని ఎంపిడిఒకు విన్నవిస్తున్న పాపిరెడ్డి   నార్పల : తన భార్యకు తొలగించిన పింఛన్‌ను పునరుద్ధరించాలని మండల పరిధిలోని కురగానిపల్లి గ్రామానికి చెందిన పాపిరెడ్డి కోరారు.…

మిమ్స్‌ యాజమాన్యం దిగిరావాల్సిందే

Feb 19,2024 | 21:12

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : మిమ్స్‌ యాజమాన్యం దిగొచ్చే వరకూ పోరాటం ఆపేది లేదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌, జిల్లా ఉపాధ్యక్షులు టివి రమణ తేల్చిచెప్పారు.…

మంచి నీటిని పొదుపుగా వాడుకోవాలి

Feb 19,2024 | 21:11

నీటి సరఫరాను పరిశీలిస్తున్న మేయర్‌ మహమ్మద్‌ వసీం   ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్నందున ప్రజలు నీటి వినియోగం తగ్గించుకోవడంతోపాటు…

సచివాలయాలతో గ్రామ స్వరాజ్యం

Feb 19,2024 | 21:10

సచివాలయాన్ని ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారు సాంబశివారెడ్డి, జెడ్పీ ఛైర్‌పర్సన్‌ గిరిజమ్మ, తదితరులు ప్రజాశక్తి-శింగనమల సచివాలయ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన…

పాలకుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా పాలిటెక్నిక్‌ కళాశాల భవనం

Feb 19,2024 | 21:09

పాలిటెక్నిక్‌ కళాశాల భవనం వద్ద సెల్ఫీ వీడియో తీసుకుంటున్న కాలవ శ్రీనివాసులు   ప్రజాశక్తి-రాయదుర్గం రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం విద్యారంగాన్ని సర్వనాశనం చేసిందని, సంస్కరణల పేరుతో పాఠశాలల…

ఎపి భవిష్యత్తు టిడిపి జనసేనతోనే… : బోనెల

Feb 19,2024 | 21:07

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : తెలుగుదేశం-జనసేన పార్టీలు అధికారంలోకి వస్తేనే రాష్ట్ర భవిష్యత్తుకు బాటలని పార్వతీపురం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి బోనెల విజయచంద్ర అన్నారు. పట్టణంలోని కొత్తవలసలో సోమవారం…

సచివాలయ వ్యవస్థతోనే ప్రజల వద్దకు పాలన

Feb 19,2024 | 21:05

ప్రజాశక్తి – సీతానగరం: గ్రామ స్వరాజ్య పాలన సచివాలయం వ్యవస్థ ద్వారానే ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైసిపి అని స్థానిక ఎమ్మెల్యే…

వాలంటీర్లకు ఘనంగా సన్మానం

Feb 19,2024 | 21:02

ప్రజాశక్తి – సీతానగరం: స్థానిక సచివాలయం-2లో మండలంలోని 5సచివాలయాలకు చెందిన వాలంటీర్లను ఎమ్మెల్యే అలజంగి జోగారావు సన్మానించారు. పెద్దభోగిలి 1, 2, సూరంపేట, గుచ్చిమి జోగింపేట సచివాలయాలకు…

ఎన్నికల నిర్వహణకు ప్రజా ప్రతినిధులు సహకరించాలి

Feb 19,2024 | 21:00

ప్రజాశక్తి – కురుపాం  : రానున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ప్రజా ప్రతినిధులు అధికారులకు సహకరించి ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూడాలని ఆర్‌డిఒ వివి రమణ కోరారు.…