జిల్లా-వార్తలు

  • Home
  • దుర్గగుడి మాస్టర్‌ ప్లాన్‌పై అధికారులతో ఇఓ సమీక్షా సమావేశం

జిల్లా-వార్తలు

దుర్గగుడి మాస్టర్‌ ప్లాన్‌పై అధికారులతో ఇఓ సమీక్షా సమావేశం

May 20,2024 | 21:08

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానం, ఇంద్రకీలాద్రి మహామండపం నాల్గవ అంతస్తులోని కార్యనిర్వాహనాధికారి వారి కార్యాలయం నందు అన్ని విభాగముల అధికారులతో ఆలయ కార్యనిర్వాహణాధికారి కె.ఎస్‌. రామారావు…

ఇసుక రీచ్‌ ప్రాంతం పరిశీలన

May 20,2024 | 21:07

ప్రజాశక్తి – కంచికచర్ల : కంచికచర్ల మండలంలో ఉన్న పలు ఇసుకరీచ్‌లను జిల్లా మైనింగ్‌ డిడి సుబ్రహ్మణ్యం, డీసీపీ శ్రీనివాస్‌ తోపాటు, జిల్లాకు చెందిన వివిధ శాఖల…

తాగు, వరద నీటి సమస్యలను పరిష్కరించండి

May 20,2024 | 21:07

పార్వతీపురం టౌన్‌ : పట్టణంలో కుళాయిల ద్వారా సరఫరా జరిగే తాగునీరు చాలా అధ్వాన్నంగా ఉందని, ఏమాత్రం చిన్నపాటి వర్షం కురిసినా పట్టణ ప్రధాన రహదారి జలమయమవుతుందని…

శిథిలావస్థలో ప్రభుత్వ కార్యాలయాలు

May 20,2024 | 21:06

సీతంపేట : శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో పాలనాపరంగా అధికారులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరికొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పరాయి పంచన కొనసాగిస్తుయి.…

కొండ్రుప్రోలును గూడెంలో కలపొద్దు

May 20,2024 | 20:57

ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం రూరల్‌ కొండ్రుప్రోలు గ్రామాన్ని తాడేపల్లిగూడెం పట్టణంలో కలపొద్దని, తమ ఉపాధిని దెబ్బతీయొద్దని ఆ ప్రాంతం ఉపాధి కూలీలు డిమాండ్‌ చేశారు. సోమవారం వ్యవసాయ…

న్యాయం చేస్తాం

May 20,2024 | 20:57

ప్రజాశక్తి – భీమవరం టౌన్‌ ఒఎన్‌జిసి పైపులైన్లు వెళ్లే గ్రామాలకు సాధ్యమైనంత మేర న్యాయం చేస్తామని, ఆయా గ్రామాల రైతులు అభివృద్ధికి సహకరించాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌…

పలు చోట్ల కార్డెన్‌ సెర్చ్‌

May 20,2024 | 20:56

ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం జిల్లా ఎస్‌పి అజిత వేజెండ్ల ఆదేశానుసారం తాడేపల్లిగూడెం డిఎస్‌పి డిఎస్‌ ఆర్‌విఎస్‌ఎన్‌.మూర్తి ఆధ్వర్యంలో రెండోరోజు సోమవారం ఉదయం ఐదు గంటలకు పట్టణంలోని వర్ఫ్‌…

పురుగుమందులతో తేనెటీగలు కనుమరుగు

May 20,2024 | 20:55

డాక్టర్‌ ఎన్‌.మల్లికార్జునరావు ప్రజాశక్తి – ఉండి పురుగుమందుల వాడకంతో తేనె టీగలు కనుమరుగవుతున్నాయని కెవికె ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎన్‌.మల్లికార్జునరావు అన్నారు. సోమవారం ప్రపంచ తేనెటీగల దినోత్సవం…

24 నుంచి జూన్‌ 1 వరకూ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

May 20,2024 | 20:54

ప్రజాశక్తి – భీమవరం టౌన్‌ ఈ నెల 24 నుంచి జూన్‌ ఒకటో తేదీ వరకూ ఇంటర్మీడియట్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సివి.ప్రవీణ్‌ ఆదిత్య…