జిల్లా-వార్తలు

  • Home
  • షష్టి వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ

జిల్లా-వార్తలు

షష్టి వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ

Dec 16,2023 | 22:19

ముదినేపల్లి : మండలంలోని సింగరాయపాలెం – చేవూరుపాలెం సెంటర్‌లో ఉన్న శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరగనున్న షష్టి కళ్యాణ మహోత్సవాల వాల్‌పోస్టర్‌ను ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావు…

ధరలో కోత.. రైతుకు వాత..!

Dec 17,2023 | 11:45

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి రంగుమారిన ధాన్యం అమ్మకాల్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తడిసిన, రంగుమారిన ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం అధికారికంగా ఇప్పటి వరకూ ఎటువంటి ఆదేశాలూ…

గ్రామాల్లో రహదారుల అభివృద్ధికి కృషి

Dec 16,2023 | 22:19

రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రి విశ్వరూప్‌ ప్రజాశక్తి-ఉప్పలగుప్తం తీర గ్రామాల్లో రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ తెలిపారు.రూ.2…

ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన

Dec 16,2023 | 22:18

కైకలూరు : సహకార కేంద్ర బ్యాంకు ఆధ్వర్యంలో ఛైర్మన్‌, సిఇఒ ఆదేశానుసారంగా నాబార్డ్‌ సౌజన్యంతో డిజిటల్‌ ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శనివారం మండలంలోని పలు…

లలిత జ్యుయలరీస్‌ 52వ షోరూమ్‌ ప్రారంభం

Dec 16,2023 | 22:17

లలిత జ్యుయలరీస్‌ షోరూం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతున్న కిరణ్‌ కుమార్‌, మంత్రి విశ్వరూప్‌, ఎంపీ అనురాధ ప్రజాశక్తి-అమలాపురం అమలాపురంలో సినిమా రోడ్‌ లో నూతనంగా ఏర్పాటు…

ఆఖరి శ్వాస వరకూ ప్రజా పోరాటాల్లోనే

Dec 16,2023 | 22:16

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ ఆఖరిశ్వాస వరకూ ప్రజాపోరాటాలే ఊపిరిగా ముందుకు సాగారు. సాబ్జీ మృతికి కొద్ది నిముషాల…

పంట నష్టం అంచనాలు సిద్ధం

Dec 16,2023 | 22:16

ముదినేపల్లి : తుపాను వల్ల మండలంలో దెబ్బతిన్న గ్రామాల్లో పంట నష్టం అంచనాలు సిద్ధం చేస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి బొర్రా వేణుమాధవ్‌ శనివారం తెలిపారు. మండల…

ఎస్‌పికి డిస్క్‌ కమెండేషన్‌ అవార్డు

Dec 16,2023 | 22:07

పార్వతీపురంరూరల్‌ : ప్రతిష్టాత్మక డిజిపి డిస్క్‌ కమెండేషన్‌ అవార్డుకు జిల్లా ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌ ఎంపికయ్యారు. ఈ మేరకు శనివారం డిజిపి కెవి రాజేంద్రనాథ్‌ రెడ్డి చేతుల…

పథకాల అమల్లో జాప్యంచేస్తే చర్యలు

Dec 16,2023 | 22:04

 ప్రజాశక్తి-వేపాడ :  కేంద్ర ప్రభుత్వ పథకాల అమల్లో జాప్యం చేస్తే చర్యలు తీసుకుంటామని ఎమ్‌పి జివిఎల్‌ నరసింహారావు తెలిపారు. మండలంలోని సోంపురం గ్రామంలో శనివారం నిర్వహించిన వికసిత్‌…