జిల్లా-వార్తలు

  • Home
  • ఆద్యంతం అలరించిన నాటికలు

జిల్లా-వార్తలు

ఆద్యంతం అలరించిన నాటికలు

Apr 10,2024 | 00:19

ప్రజాశక్తి – యడ్లపాడు : కొండవీటి కళాపరిషత్‌, పుచ్చలపల్లి సుందరయ్య నాటకోత్సవ కమిటీ ఆధ్వర్యంలో సంయుక్త జాతీయ స్థాయి నాటకోత్సవాలు మూడోరోజైన మంగళశారం మండల కేంద్రమైన యడ్లపాడులో…

32 మందితో బీసీవైపీ తొలి జాబిత..పుంగనూరు సహా మంగళగిరి నుంచి పార్టీ అధినేత పోటీ రాజధాని పరిరక్షణ ధ్యేయంగా మంగళగిరి ఎంపిక

Apr 10,2024 | 00:19

32 మందితో బీసీవైపీ తొలి జాబిత..పుంగనూరు సహా మంగళగిరి నుంచి పార్టీ అధినేత పోటీ రాజధాని పరిరక్షణ ధ్యేయంగా మంగళగిరి ఎంపికప్రజాశక్తి- పుంగనూరు రాష్ట్రంలో రాజకీయ మార్పు,…

శ్రీకృష్ణదేవరాయలు ప్రచార వాహనం ధ్వంసం

Apr 10,2024 | 00:18

ప్రజాశక్తి – రెంటచింతల : టిడిపి, జనసేన, బిజెపి కూటమి తరుపున నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరా యలు ప్రచారం వాహనంపై దుండగులు మంగళవారం రాత్రి…

నేడు సిఎం జగన్‌ యాత్ర ఇలా…

Apr 10,2024 | 00:17

పిడుగురాళ్ల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఎస్‌పి బిందుమాధవ్‌ ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా…

టిటిడి జేఈవోగా బాధ్యతలు చేపట్టిన గౌతమి

Apr 10,2024 | 00:16

టిటిడి జేఈవోగా బాధ్యతలు చేపట్టిన గౌతమిప్రజాశక్తి – తిరుపతి బ్యూరో: తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి జేఈవోగా (విద్య,వైద్యం) ఎం.గౌతమి మంగళవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో…

వైసిపి మాయలో పడి వాలంటీర్లు రాజీనామా చేయొద్దు

Apr 10,2024 | 00:15

ప్రచారంలో మాట్లాడుతున్న జీవీ ఆంజనేయులు ప్రజాశక్తి – వినుకొండ : వాలంటీర్లకు టిడిపి, చంద్రబాబు ఎప్పుడూ వ్యతిరేకం కాదని, ఆ ముసుగులో చేస్తున్న రాజకీయాలకే వ్యతిరేకమని టిడిపి,…

సొంతనూరులో పనిలేక పొరుగూరుకు ప్రమాదకరంగా..

Apr 10,2024 | 00:14

ప్రజాశక్తి – పెదకూరపాడు : పొలం పనుల్లేక, ఉపాధి హామీ అమలవ్వక వ్యవసాయ కూలీలు వలస బాట పడుతున్నారు. మండే ఎండల్లోనూ ఇతర ప్రాంతాలకు ప్రమాదకర పరిస్థితుల్లో…

గొంతెండుతున్నా వృథా అవుతున్న నీళ్లు..

Apr 10,2024 | 00:12

అచ్చమ్మకుంట తండాలో బోరు నుండి వృథా అవుతున్న నీరు ప్రజాశక్తి-మాచర్ల రూరల్‌ : ఎండలు మండుతూ నీటి జాడులు అడుగంటుతున్న వేళ ఒక వైపు నీటిఎద్దదితో గ్రామీణులు…

నేడు పిడుగురాళ్లలో మేమంతా సిద్ధం సభ

Apr 10,2024 | 00:10

ప్రజాశక్తి-పిడుగురాళ్ల : వైసిపి అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా పిడుగురాళ్ల పట్టణంలో ‘మేమంతా సిద్ధం’ సభ బుధవారం నిర్వహిస్తామని ఎమ్మెల్యే కాసు…