జిల్లా-వార్తలు

  • Home
  • గిరిజనులకు తప్పని డోలీ మోతలు

జిల్లా-వార్తలు

గిరిజనులకు తప్పని డోలీ మోతలు

Jan 20,2024 | 00:07

ప్రజాశక్తి -అనంతగిరి:మారుమూల గిరిజన గ్రామాలలో రోడ్డు సౌకర్యాలు లేక గిరిజన ప్రజలకు డోలీ మోతలు తప్పలేదు. మండలంలోని పిన్నకోట పంచాయతీ రాచకిలం గ్రామానికి చెందిన సూకురు. బాబురావు…

బొమ్మరిల్లు ఆశ్రమానికి ఫ్యాన్లు అందజేత

Jan 20,2024 | 00:07

ప్రజాశక్తి-సంతనూతలపాడు: మండలంలోని కామేపల్లివారిపాలెం గ్రామానికి చెందిన పెయింటర్‌ డోలా కోటిలింగం కుమార్తె డోలా శ్రీలేఖ ఒంగోలులోని బొమ్మరిల్లు పిల్లల ఆశ్రమానికి పది సీలింగ్‌ ఫ్యాన్‌లను శుక్రవారం అందజేశారు.…

అంబేద్కర్‌కు వినతులు

Jan 20,2024 | 00:05

ప్రజాశక్తి- విలేకర్ల బృందంసమస్యలను పరిష్కరించాలని అంగన్‌వాడీలు శుక్రవారం సమ్మెను కొనసాగించారు. విజయవాడలో సిఎం జగన్‌ అంబేద్కర్‌ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా జిల్లాలో అంగన్‌వాడీలు నిరసనలు చేపట్టారు. సిఎంకు…

టిడిపిలోకి భారీగా చేరికలు

Jan 20,2024 | 00:04

ప్రజాశక్తి-వెలిగండ్ల: వెలిగండ్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన పలువురు టిడిపిలో చేరారు. శుక్రవారం కనిగిరి టిడిపి క్యాంపు కార్యాలయంలో గన్నవరం గ్రామానికి చెందిన మాలపాటి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో…

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: యుటిఎఫ్‌

Jan 20,2024 | 00:02

ప్రజాశక్తి-కనిగిరి: ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు రావలసిన డిఏ, పిఆర్సి, బకాయిలు సరెండర్ల బకాయిలు చెల్లించాలని కోరుతూ యుటిఎఫ్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దశలవారీగా చేస్తున్న పోరాటంలో…

ఆర్థిక బకాయిలు చెల్లించాలని యుటిఎఫ్‌ నిరసనలు

Jan 20,2024 | 00:01

ప్రజాశక్తి -చింతూరు రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉన్న రూ.18,096 కోట్లు వెంటనే చెల్లించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యుటిఎఫ్‌) రాష్ట్ర…

ఆర్టీసీ కార్మికుల నిరసన

Jan 20,2024 | 00:00

ప్రజాశక్తి – అద్దంకి స్థానిక ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ కార్మికుల మనోభావాలను దెబ్బతీస్తూ, దుర్భాషలాడుతూ కక్ష పూరిత చర్యలకు పాల్పడుతుందని ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా నాయకులు…

ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం

Jan 19,2024 | 23:59

ప్రజాశక్తి-రాజవొమ్మంగి మండలంలోని తంటికొండ పంచాయితీ ఒట్టిగడ్డ గ్రామంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం శుక్రవారం నిర్వహించారు. రాజవొమ్మంగి వైద్యాధికారులు జి సుస్మా,…

సరళీకృత భాషతో వేమన సాహిత్యం

Jan 19,2024 | 23:58

ప్రజాశక్తి – బాపట్ల సరళీకృత భాషతో సమాజ చైతన్యానికి పాటుపడిన యోగి వేమన చిరస్మరణీయులని ధృతి సాహితి సంస్థ అధ్యక్షులు కళ్ళం హరినాథరెడ్డి అన్నారు. స్థానిక రామానుజ…