జిల్లా-వార్తలు

  • Home
  • గోదావరిలో స్నానానికి వెళ్లి యువకుడు మృతి 

జిల్లా-వార్తలు

గోదావరిలో స్నానానికి వెళ్లి యువకుడు మృతి 

Apr 8,2024 | 11:31

ప్రజాశక్తి-కడియం : స్నేహితులతో గోదావరిలో స్నానానికి వెళ్లిన యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం కడియం మండలం దుళ్ల…

పరిపాలన సులభతరం చేశాం

Apr 8,2024 | 11:27

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా):  పరిపాలన సులభతరం కోసం గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్ తీసుకొచ్చామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు…

భీమవరం ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా శ్రీనివాస్ రాజు

Apr 8,2024 | 11:24

ప్రజాశక్తి-భీమవరం : ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ భీమవరం అభ్యర్థిగా దండు శ్రీనివాస్ రాజును నియమిస్తూ పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేసింది.  భీమవరంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్…

రైలులో 20 కేజీల గంజాయి పట్టివేత

Apr 8,2024 | 11:20

ప్రజాశక్తి-గుంటూరు : రాయగడ-గుంటూరు రైలులో 20 కేజీల గంజాయిని తనిఖీ సిబ్బంది పట్టుకున్నారు. అనునిత్యం ఇతర రాష్ట్రాల నుండి రైళ్లు రాకపోకలకు సౌత్ సెంట్రల్ రైల్వే నిలయాలలో…

షాక్ సర్క్యూట్ తో 40 ట్రాక్టర్ల వరిగడ్డి వాము దగ్ధం 

Apr 8,2024 | 11:10

ప్రజాశక్తి-ఆత్మకూరు : ఆత్మకూరు మండలం పరిధిలో పాపం పల్లి గ్రామంలో ఆదివారం రాత్రి షాక్ సర్క్యూట్ తో 40 ట్రాక్టర్ ల వరిగడ్డి వాము దగ్ధం అయింది.…

పేదలకు ఉచిత వైద్యం అందించడం కోసమే

Apr 8,2024 | 10:42

ప్రజాశక్తి-నార్పల : పేదలకు ఉచితంగా వైద్యం అందించడానికే యోగ చికిత్సలయం నిర్మాణం చేపట్టనున్నట్లు సత్యసాయి ధ్యానమండలి వ్యవస్థాపకులు భిక్షమయ్య గురూజీ తెలిపారు. మండల కేంద్రమైన నార్పలలోని సత్యసాయి…

నేతల ‘మందు’చూపు!

Apr 8,2024 | 00:34

గుంటూరు జిల్లా పెదనందిపాడులోని వరగానిలో ఇటీవల స్వాధీనం చేసుకున్న హర్యానా మద్యం ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకోవడానికి…

ముగిసిన చంద్రబాబు పర్యటన

Apr 8,2024 | 00:33

వెళ్తూవెళ్తూ శ్రేణులకు అభివాదం చేస్తున్న చంద్రబాబు ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ : ఎన్నికల ప్రచారంలో భాగంగా టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజాగళం…

తెలంగాణ కంటే వెనుకబాటులో ఏపీ అభివృద్ధి : సిపిఎం

Apr 8,2024 | 00:33

మాట్లాడుతున్న వి.కృష్ణయ్య ప్రజాశక్తి-తాడేపల్లి : తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌ అభివృ ద్ధిలో పూర్తిగా వెనకబడిపోయిందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య అన్నారు. తాడేపల్లిలోని సిపిఎం కార్యాలయంలో…