జిల్లా-వార్తలు

  • Home
  • పండగ పూట కూడా స్వీపర్లకు అవస్థలు

జిల్లా-వార్తలు

పండగ పూట కూడా స్వీపర్లకు అవస్థలు

Jan 13,2024 | 00:32

ప్రజాశక్తి – భట్టిప్రోలు పంచాయతీలో పారిశుధ్య కార్మికులకు వేతనాలు కరువయ్యాయి. చెత్తా చెదారంతోపాటు మురుగు కాలువలో పనిచేసే వీరికి నిబంధనల ప్రకారం ప్రతి నెల వేతనంతో పాటు…

వృద్ధులకు అన్నదానం

Jan 13,2024 | 00:27

ప్రజాశక్తి-దర్శి: స్థానిక శిర్డీ సాయిబాబా వృద్ధాశ్రమంలోని వృద్ధులకు దర్శికి చెందిన గోపురపు వెంకటేశ్వర్లు వర్థంతి సందర్భంగా వారి కుమారుడు ఉపాధ్యాయుడు వరప్రసాద్‌, భార్య సుభాషిణిలు ఈ కార్యక్రమంలో…

క్రీడాకారులకు ఏకరూప దుస్తులు పంపిణీ

Jan 13,2024 | 00:25

ప్రజాశక్తి-హనుమంతునిపాడు: మండలంలోని నందనవనం జిల్లా పరిషత్‌ పాఠశాల ఆవరణలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కనిగిరి నియోజకవర్గ మెగా క్రికెట్‌ టోర్నమెంట్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నందనవనం…

నియోజకవర్గ స్థాయి క్రికెట్‌ పోటీలు ప్రారంభం

Jan 13,2024 | 00:23

ప్రజాశక్తి-పొదిలి: పొదిలిలో రాజన్న చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో మార్కాపురం నియోజక వర్గస్థాయి క్రికెట్‌ పోటీలు రిటైర్డ్‌ ఎంఈఓ కె యలమందారెడ్డి శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కాలేజి…

దీక్షా శిభిరం వద్దకు పోస్టుమెన్‌

Jan 13,2024 | 00:22

ప్రజాశక్తి – భట్టిప్రోలు అంగన్‌వాడీలకు నోటీసులను రిజిస్టర్ పోస్టు ద్వారా విడుదల కాగా వాటిని ఇచ్చేందుకు పోస్ట్ మాన్ దీక్ష శిబిరం వద్దకు వచ్చారు. రిజిస్టర్ పోస్టులు…

ప్రమాదకర నిబంధనలపై పోరాడదాం

Jan 13,2024 | 00:21

ప్రజాశక్తి-ఒంగోలు: కలెక్టరేట్‌ ప్రమాదకర క్రిమినల్‌ చట్ట నిబంధనలపై పోరాడుదామని ఎస్‌డబ్ల్యుఎఫ్‌ రీజినల్‌ ప్రధాన కార్యదర్శి పి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. స్ధానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో ఎస్‌డబ్ల్యుఎఫ్‌ రీజియన్‌…

ఉద్యమ సంఘీభావ నిధి అందజేత

Jan 13,2024 | 00:11

ప్రజాశక్తి-చీమకుర్తి : ఉపాధ్యాయ హక్కులు, విధులతోపాటు సేవాధృక్పధాన్ని కొనసాగిస్తున్న యుటిఎఫ్‌ సేవలు అభినందనీయమని వక్తలు పేర్కొన్నారు. స్థానిక దాచూరిరామిరెడ్డి భవనంలో సమగ్ర శిక్ష అభియాన్‌ సిబ్బంది, అంగనవాడీ…

స్వామి వివేకానంద జయంతి

Jan 13,2024 | 00:08

ప్రజాశక్తి-మార్కాపురం : మార్కాపురం సమీపంలోని దేవరాజుగట్టు వద్దగల ‘కిట్స్‌’ ఇంజనీరింగ్‌ కళాశాలలో స్వామి వివేకానంద 161వ జయంతి శుక్రవారం నిర్వహించారు. వివేకానంద జయంతి సందర్భంగా యూత్‌ డే…

తాటిపర్తిని కలిసిన ఎంపిపి దంపతులు

Jan 13,2024 | 00:07

ప్రజాశక్తి-పెద్దదోర్నాల : వైసిపి యర్రగొండపాలెం ఇన్‌ఛార్జి తాటిపర్తి చంద్రశేఖర్‌ను దోర్నాల ఎంపిపి గుమ్మ పద్మజ యల్లేష్‌ యాదవ్‌ దంపతులు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. శాలువా పూలమాలతో…