జిల్లా-వార్తలు

  • Home
  • టిడిపికి పూర్వ వైభవం తెద్దాం

జిల్లా-వార్తలు

టిడిపికి పూర్వ వైభవం తెద్దాం

Mar 12,2024 | 21:59

ఎన్నికల ప్రచారంలో నాయకులు, కార్యకర్తలు                         మడకశిర : మడకశిర నియోజకవర్గంలో టిడిపికి పూర్వవైభవం తీసుకువద్దామని మాజీ ఎమ్మెల్యే ఈరన్న, రాష్ట్ర వక్కలిగ కన్వీనర్‌ వి ఎం…

పేదరికం లేని సమాజమే లక్ష్యం

Mar 12,2024 | 21:57

ఇంటి రిజిస్ట్రేషన్‌ పత్రాన్ని అందజేస్తున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి                        ధర్మవరం టౌన్‌ : పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే కేతిరెడ్డి…

నెల్లికెక్కువలో జగనన్న ఆరోగ్య సురక్ష

Mar 12,2024 | 21:46

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : మండలంలోని నెల్లికెక్కువ సచివాలయంలో మంగళవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లికెక్కువ చుట్టుపక్కలకు సంబంధించిన గిరిజనులు హాజరై…

పిల్లలకు పౌష్టికాహారం అందించాలి

Mar 12,2024 | 21:44

ప్రజాశక్తి – కురుపాం : అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్న పిల్లలకు పౌష్టికాహారంతో పాటు ఆటపాటలతో కూడిన విద్యను అందించాలని ఐసిడిఎస్‌ పిఒ కె.విజయగౌరి అన్నారు. మంగళవారం కురుపాంలో…

వైసిపితోనే పేదల అభ్యున్నతి :ఎమ్మెల్యే

Mar 12,2024 | 21:42

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌ : రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి వైసిపితోనే సాధ్యమని స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. వైసిసి ఆవిర్భావ దినోత్సవం…

మహిళల ఆర్థిక స్వావలంబనే ధ్యేయం

Mar 12,2024 | 21:28

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : మహిళల ఆర్థిక స్వావలంబనకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అందిస్తున్న సహకారం చిరస్మరణీయమని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. మంగళవారం రింగ్‌…

టిడిపితోనే మహిళలకు గుర్తింపు

Mar 12,2024 | 21:26

ప్రజాశక్తి-విజయనగరం కోట  : టిడిపి ని స్థాపించిన తరువాతే రాష్ట్రంలో మహిళలకు గుర్తింపు వచ్చిందని మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ ప్రసాదుల కనక మహాలక్ష్మి అన్నారు. టిడిపి అభ్యర్థి…

జీతాలు పెంచాలని ఆయాల ధర్నా

Mar 12,2024 | 21:25

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో శానిటేషన్‌ వర్కర్ల జీతం రూ.6వేలు నుంచి రూ.12వేలుకు పెంచాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద ఆయాలు మంగళవారం…

నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకోండి : కలెక్టర్‌

Mar 12,2024 | 21:25

ప్రజాశక్తి-భోగాపురం, నెలిమర్ల  : ఓటర్లు ఓటుహక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి కోరారు. సున్నిత ప్రాంతాలుగా గుర్తింపు పొందిన భోగాపురం మండలం ముంజేరు, నెల్లిమర్ల మండలం…