జిల్లా-వార్తలు

  • Home
  • వేగవంతంగా అర్జీలకు పరిష్కారం : డిఆర్‌ఒ

జిల్లా-వార్తలు

వేగవంతంగా అర్జీలకు పరిష్కారం : డిఆర్‌ఒ

Dec 4,2023 | 21:31

అర్జీదారుని సమస్యను అడిగి తెలుసుకుంటున్న డిఆర్‌ఒ     అనంతపురం కలెక్టరేట్‌ : వివిధ సమస్యలపై ప్రజలు స్పందనలో అందించే అర్జీలకు తక్షణం పరిష్కారం చూపాలని డిఆర్‌ఒ…

అనంత కార్పొరేషన్‌

Dec 4,2023 | 21:28

అనంత కార్పొరేషన్‌లో విగ్రహాల రచ్చ అనంతపురం కార్పొరేషన్‌ : ‘మీకు తెలియకుండా నగరంలో విగ్రహాలు ఎలా పెడతారు… అనుమతులు ఎవరు ఇచ్చారు.. అనుమతులు లేకుండా విగ్రహాలు పెడుతుంటే…

విద్యార్థిని మరణంపై వాస్తవాలను బయట పెట్టాలి

Dec 4,2023 | 21:27

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేష్‌ ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌ నలంద జూనియర్‌ కళాశాలలో విద్యార్థిని పాటిల్‌ సుధ మృతి వెనుక ఉన్న నిజా, నిజాలను…

నేడు ‘సామాజిక సాధికార యాత్ర’ : ప్రభుత్వ విప్‌

Dec 4,2023 | 21:26

మాట్లాడుతున్న ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రజాశక్తి-రాయదుర్గం పట్టణంలో మంగళవారం(నేడు) వైసిపి నిర్వహించతలపెట్టిన సామాజిక సాధికార యాత్రను జయప్రదం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి…

రైతులను అన్నివిధాలుగా ఆదుకోవాలి

Dec 4,2023 | 21:25

వినతిపత్రం సమర్పిస్తున్న సిపిఎం నాయకులు ప్రజాశక్తి-శింగనమల స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఆధారంగా పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి భాస్కర్‌ డిమాండ్‌…

మున్సిపల్‌ కార్మికులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలి

Dec 4,2023 | 21:24

స్పందనలో సమస్యలను వివరిస్తున్న కార్మికుల యూనియన్‌ నాయకులు ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌ మున్సిపల్‌ పారిశుధ్యం, ఇంజనీరింగ్‌ కార్మికులందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాలని మున్సిపల్‌ ఉద్యోగులు కార్మికుల యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు…

రోడ్డు ఇలా.. నడిచేదెలా..?

Dec 4,2023 | 21:23

డ్రెయినేజీ నీరు చేరడంతో బురదమయమైన రహదారి ప్రజాశక్తి-బొమ్మనహాల్‌ మండల పరిధిలోని దర్గాహొన్నూరు గ్రామంలో రోడ్లు బురదమయమై ఉన్నాయని, రాకపో కలు సాగించడమెలా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో…

జీడి రైతులను ఆదుకోవాలి

Dec 4,2023 | 21:18

రామ్మోహన్‌ నాయుడు, ఎంపీ, శ్రీకాకుళం పార్లమెంట్‌లో ఎంపీ రామ్మోహన్‌ నాయుడు డిమాండ్‌ ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ జిల్లాలో జీడి మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో…

ఐక్య పోరాటాలతోనే హక్కుల పరిరక్షణ

Dec 4,2023 | 21:15

జ్ఞాపికను అందజేస్తున్న తేజేశ్వరరావు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక…